#ఆంధ్రప్రదేశ్ #తాజా వార్తలు

అమరావతి , ఆంధ్ర ప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు

అమరావతి , ఆంధ్ర ప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నేడు వెలగపూడి సచివాలయం లో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం జరిగింది 2025-26 వార్షిక రుణ ప్రణాళికను ఖరారు చేసే ఈ సమావేశం లో మంత్రులు శ్రీ కె అచ్చెన్నాయుడు, శ్రీ పయ్యావుల కేశవ్, శ్రీ కొండపల్లి శ్రీనివాస్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ కె. విజయానంద్, వివిధ బ్యాంకులకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.