అమరావతి పునః నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి

అమరావతి పునః నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి వెలగపూడి సచివాలయంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద స్వాగతం పలికిన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ MLA ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి గారు.