#ఆంధ్రప్రదేశ్ #తాజా వార్తలు

ఉపాధి శ్రామికుల వేతనాలు రూ.300 పైనే అందేలా పనులు చేపట్టండి

నరసరావు పేట, ఏప్రిల్ 26

జిల్లాలో ఉపాధి హామీ శ్రామికుల సగటు వేతనం రూ.300 పైనే ఉండేలా పనులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు అధికారులను ఆదేశించారు.