#ఆంధ్రప్రదేశ్ #తాజా వార్తలు

నరేంద్ర మోడీ బహిరంగ సభను విజయవంతం చేస్తాం – ఎమ్మెల్యే గళ్ళా మాధవి

అమరావతిలో మే 2 వ తేదీన జరగనున్న పున ప్రారంభ కార్యక్రమానికి విచ్చేయనున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ సభను విజయవంతం చేద్దాం అని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి పిలుపునిచ్చారు. మంగళవారం గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే గళ్ళా మాధవి అధ్యక్షతన నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది