#ఆంధ్రప్రదేశ్ #తాజా వార్తలు

మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన పట్టణ సీఐ నరహరి నాగమల్లేశ్వరరావు

ఆర్యవైశ్య సంఘం నాయకులు కొత్త రామకృష్ణ, దేవరపల్లి కాశీ విశ్వనాథం
ఆధ్వర్యంలో ఆరు సంవత్సరాలుగా ఏర్పాటు చేస్తున్న మజ్జిగ చలివేంద్ర కేంద్రాన్ని ప్రారంభించారు దాన్లో భాగంగా ఈరోజు ముఖ్యఅతిథిగా పట్టణ సీఐ నరహరి నాగమల్లేశ్వరరావు గారు వచ్చి మజ్జిగ చలివేంద్ర కేంద్రాన్ని ప్రారంభించారు.