అమరావతి చరిత్రాత్మక ఘట్టానికి గుంటూరు పశ్చిమ నియోజకవర్గము నుండి బయల్దేరిన ప్రజలు

ఆంధ్రుల కలల రాజధాని అమరావతి పునః నిర్మాణం చరిత్రాత్మక ఘట్టానికి ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఆధ్వర్యంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గము నుండి వేలాది మంది ప్రజలు బస్సుల్లో బయల్దేరి వెళ్ళారు. తొలుత నల్ల చెరువు రోడ్డులో బస్సులకు ఎమ్మెల్యే గళ్ళా మాధవి జెండా ఊపి ప్రారంబించారు. సుమారు 400 బస్సులో 25 వేల మంది ప్రజలతో 26 డివిజన్ల నుండి బయల్దేరీ వెళ్ళారు