ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు మహిళా ప్రాంగణం నందు నిర్మించిన ఉద్యోగినుల వసతి భవనాన్ని ప్రారంభించనున్నారు.

ఆంధ్రప్రదేశ్ మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు గుమ్మడి సంధ్యారాణి గారు, కలెక్టర్ నాగలక్ష్మి గారితో కలిసి మహిళా ప్రాంగణం నందు నిర్మించిన ఉద్యోగినుల వసతి భవనాన్ని ప్రారంభించిన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి గారు.