#ఆంధ్రప్రదేశ్ #తాజా వార్తలు

ఏపీయూడబ్ల్యూజే ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఆధ్వర్యంలో ప్రశాంతి వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం

చిలకలూరిపేట : స్థానిక నరసరావుపేట రోడ్డులో ఉన్న ప్రశాంతి వృద్ధాశ్రమంలో గురువారం రాత్రి ప్రెస్ క్లబ్ చిలకలూరిపేట ఆధ్వర్యంలో పాత్రికేయ కుటుంబ సభ్యుడి మాతృమూర్తి కె మాలతి జ్ఞాపకార్థం వారి బంధువులు వృద్ధాశ్రమంలోని వృద్ధులకు అన్నదాన కార్యక్రమం.ఈ కార్యక్రమం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు, ఏపీడబ్ల్యూజే పల్నాడు జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్, అడపా అశోక్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అడపా అశోక్ కుమార్ మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి వారిది లాగ పని చేసే జర్నలిజం బాధ్యతలను బాధ్యతగా నిర్వహిస్తూనే సేవా కార్యక్రమాలు చేయాలని ఏపీడబ్ల్యూజే రాష్ట్ర శాఖ పిలుపుమేరకు సేవ చేయడమే లక్ష్యంగా తమ వంతు ఇ చిన్న సహాయంగా మానవత్వంతో ఆశ్రమంలో ఉన్నటువంటి వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం