రాష్ట్రపతి గారి చేతుల మీదగా ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు
రాష్ట్రపతి గారి చేతుల మీదగా ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు అందుకుంటున్న ముప్పాళ్ళ గ్రామ సర్పంచ్
రాష్ట్రపతి గారి చేతుల మీదగా ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు అందుకుంటున్న ముప్పాళ్ళ గ్రామ సర్పంచ్
యన్టీఆర్ జిల్ల నందిగామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మద్యాహ్న బోజన ఏజెన్సీ కార్మికరాలు అందుగల సుశీల ను పాఠశాల యాజమాన్యం ఘనంగా సన్మానించి సత్కరించింది. పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ మల్లెపాక శ్రీనివాసరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి. విజయలక్ష్మి లు, సుశీల ను దుశ్సాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు కార్మికురాలు సుశీల గత రెండు దశాబ్దాలుగా మద్యాహ్న బోజన ఏజెన్సీ కార్మికరాలు గా విద్యార్థీని విద్యార్థులకు రుచికరమైన బోజనం వండి పెట్టి పిల్లలు ఆకలి […]
నందిగామ లో జరుగుతున్న సిపిఐ జనసేవా దళ్,రెడ్ షర్ట్ వాలంటీర్స్ శిక్షణ శిబిరాన్ని రెండో రోజు సందర్శించిన ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్, సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్,విజయవాడ నగర కార్యదర్శి జి.కోటేశ్వర రావు జనసేవాదల్ సీనియర్ ఇన్స్ట్రక్టర్ నార్ల వెంకటేశ్వరరావు, ఏ ఐ వై ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు పరుచూరి రాజేంద్ర బాబు, నక్కిలేనిన్ బాబు, తదితరులు
అందరికీ నమస్కారం. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ది.12-12-2024న గురువారం సాయంత్రం 4 గంటలకు మైలవరం నియోజకవర్గం, విజయవాడ రూరల్ మండలంలోని గొల్లపూడిలో దత్త కళ్యాణ మండపం నందు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడమైనది. ఈ సమావేశంలో మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాదు గారితో పాటు కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి, మాజీమంత్రి వర్యులు శ్రీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ (రాజా) గారు కూడా పాల్గొననున్నారు. […]
అమరావతి : కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు ప్రసంగం : ప్రభుత్వ విధానాల చర్చకు కలెక్టర్ల సదస్సు ఉపయోగపడుతుంది – ప్రతి సంక్షోభంలో అవకాశాలు ఉంటాయి – సంక్షోభంలో అవకాశాలు సృష్టించుకోవడమే నాయకత్వం – ప్రజా చైతన్యమే ప్రజాస్వామ్యానికి శ్రీరామరక్ష – ప్రయత్నాలు చేసిన వెంటనే ఫలితాలు రావు – నిరంతరం ప్రయత్నిస్తుంటేనే ఫలితాలు – విశాఖలో గూగుల్ కంపెనీ ఏర్పాటుకు ఎంవోయూ కుదిరింది – లోకేష్ కృషి వల్ల గూగుల్ ఏర్పాటుకు ఎంవోయూ – గూగుల్ […]
బాపట్లలో యజ్ఞ హాస్పిటల్ లో నూతనంగా ఏర్పాటు చేయబడిన “ఆర్దో అండ్ జనరల్ ఆపరేషన్ థియేటర్”ను బాపట్ల శాసనసభ్యులు శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు గారి చేతులమీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల అర్బన్ డెవలపమెంట్ అథారిటీ చైర్మన్ సలగల రాజశేఖర్ బాబు గారు, పట్టణ అధ్యక్షులు గొలపల శ్రీనివాసరావు గారు, కళ్ళెం హరినాథ్ రెడ్డి గారు, మరియు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
మాజీ మంత్రివర్యులు, సత్తెనపల్లి నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు నేడు మాదిపాడు దగ్గర సత్తెమ్మ తల్లి వారి సన్నిధిలో పూజ కార్యక్రమాలు నిర్వహించి, రాష్ట్ర ప్రజలు అందరు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి అని ఆకాంక్షించారు.*ఈ కార్యక్రమం లో పెదకూరపాడు శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ గారు పాల్గొన్నారు ఈ కార్యక్రమం లో వివిధ హోదాల్లో వున్న రాష్ట్ర జిల్లా నియోజకవర్గం మండల గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
గుడివాడ11; రాష్ట్రంలో నష్టపోతున్న రైతన్నలకు అండగా నిలుస్తూ, వారిని ఆదుకోవాలన్న నినాదంతో ఈనెల 13న నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నామని గుడివాడ వైఎస్ఆర్సిపి నాయకులు తెలియజేశారు. వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో జరగనున్న “రైతన్నకు అండగా వైఎస్ఆర్సిపి”నిరసన కార్యక్రమ ప్రచార కరపత్రాలను పార్టీ నేతలతో కలిసి వైసిపి జిల్లా అధికార ప్రతినిధి ఎం.వీ.నారాయణరెడ్డి స్థానిక భయ్యా వారి వీధిలోని పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మండలి హనుమంతరావు కార్యాలయంలో బుధవారం ఆవిష్కరించారు.
వెలగపూడి సచివాలయం 5 బ్లాక్ లో జరిగిన రెండవ కలెక్టర్ల సదస్సులో ఉప ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ ఈ సందర్భంగా కలెక్టర్లను ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడుతూ చంద్రబాబు నాయకత్వంలో ఏపీ అభివృద్ధి చెందుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. • ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. • రాష్ట్రానికి గూగుల్ వచ్చినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది. మూలాలనే పెకలించేసింది. భారీగా అవకతవకలకు పాల్పడింది. ప్రజలు మనపై బృహత్తర బాధ్యత
టిడిపి జాతీయ కార్యాలయంలో ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన గళ్ళా మాధవి. మంగళగిరిలోని జాతీయ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు “ప్రజా వేదిక” గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొని కార్యకర్తలు,ప్రజల నుండి వినతులు స్వీకరించి వారి సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే గళ్ళా మాధవి .ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు తమ సమస్యలను చెప్పుకునేందుకు తరలివచ్చారు. వైఎస్సార్సీపీ నాయకుల అరాచకాలు, భూదోపీడీల మీద ఎక్కువ సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయని వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో ఏ ఒక్క […]