పిడుగురాళ్ల పట్టణంలో పిల్లట్ల రోడ్లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కరెంటు బిల్లు దగ్ధం చేయడం
పెంచిన కరెంటు చార్జీలను విరమించుకోవాలని కోరుతూ పిడుగురాళ్ల పట్టణంలో పిల్లట్ల రోడ్లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కరెంటు బిల్లు దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి తెలకపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ కేంద్రాల నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసినటువంటి విద్యుత్ సంస్కరణ బిల్లును ఉపసంహరించుకోవాలని అదేవిధంగా సోలార్ విద్యుత్ స్కాంలో బాధ్యులైన ఆదాని ఆదాయాన్ని వెంటనే అరెస్టు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తాము అధికారంలోకి వస్తే కరెంట్ […]