పిడుగురాళ్ల పట్టణంలో పిల్లట్ల రోడ్లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కరెంటు బిల్లు దగ్ధం చేయడం

పెంచిన కరెంటు చార్జీలను విరమించుకోవాలని కోరుతూ పిడుగురాళ్ల పట్టణంలో పిల్లట్ల రోడ్లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కరెంటు బిల్లు దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి తెలకపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ కేంద్రాల నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసినటువంటి విద్యుత్ సంస్కరణ బిల్లును ఉపసంహరించుకోవాలని అదేవిధంగా సోలార్ విద్యుత్ స్కాంలో బాధ్యులైన ఆదాని ఆదాయాన్ని వెంటనే అరెస్టు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తాము అధికారంలోకి వస్తే కరెంట్ […]

సత్తెనపల్లి పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్డులోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి

సత్తెనపల్లి పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్డులోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం లో ఈరోజు సాయంత్రం నుంచి ధనుర్మాస పూజలు అత్యంత వైభవంగా శోభాయమానంగా శ్రీవారి పూజలు ప్రారంభమవుచున్నవి పట్టణపుర ప్రజలు శ్రీవారి భక్తులు పాల్గొని శ్రీవారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుచున్నాము

నా ఫ్యామిలీని చంపేందుకు విష్ణు కుట్ర.. మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు

మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో గొడవలు సద్దుమణగడం లేదు. తాజాగా.. ఆదివారం మరోసారి గొడవ పడ్డారు. ఈసారి జనరేటర్ విషయంలో వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్‌లో మంచు విష్ణుపై మనోజ్ ఫిర్యాదు చేశారు. అనంతరం మనోజ్ మీడియాతో మాట్లాడారు. పోలీసులు హెచ్చరించినా నన్ను, నా కుటుంబాన్ని వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఇవాళ నా కుటుంబాన్ని హత్య చేసేందుకు ప్లాన్ చేశారు. నా తల్లి బర్త్ డేను అడ్డం పెట్టుకొని నా ఇంట్లోకి వచ్చి […]

జర్నలిస్టుల హక్కుల సాధనలో భాగంగా మంత్రి

జర్నలిస్టుల హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడుతూ జర్నలిస్టుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపడానికి అహర్నిశలు కృషి చేస్తున్న ఏకైక జర్నలిస్టు అసోసియేషన్.. అతి తక్కువ కాలంలో భారత దేశంలోనే ఎక్కువ సభ్యులను కలిగిన అసోసియేషన్ గా నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ గుర్తింపు పొందింది. జర్నలిస్టుల సంక్షేమానికి ఎన్నో రకాల పోరాటాలు చేసినా కూడా జర్నలిస్టుల బ్రతుకుల్లో ఎలాంటి మార్పు లేకపోవడంతో జర్నలిస్టుల మనుగడ ప్రశ్నార్ధకంగా మారిపోయింది.. జర్నలిస్టుల సంక్షేమానికి “జర్నలిస్టుల కార్పొరేషన్” ను ఏర్పాటు, […]

వినుకొండ పట్టణం మక్కెన గారి కార్యాలయం నందు “అమ్మ చారిటబుల్ ట్రస్ట్

వినుకొండ పట్టణం మక్కెన గారి కార్యాలయం నందు “అమ్మ చారిటబుల్ ట్రస్ట్” నకు విరాళంగా 1,00,116 (ఒక లక్ష నూట పదహారు రూపాయలు) ట్రస్ట్ ప్రతినిధి అయిన జెట్టి శ్రీనివాసరావు గారికి అందజేసిన వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు

గుంటూరు జిల్లా పోలీస్…

అంతరాష్ట్రాల నుండి సెల్ ఫోన్ల రికవరీ – బాధితులకు అందజేత – బాధితుల ముఖాల్లో వెళ్లివిరిసిన ఆనందం. 📱గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ సతీష్ కుమార్ ఐపీఎస్ గారి., ఆదేశాల మేరకు సుమారు 33 లక్షల విలువైన 220 దొంగిలింపబడిన మరియు పోగొట్టుకున్న సెల్ ఫోన్లను రికవరీ చేసిన గుంటూరు పోలీసులు.📱 ఈరోజు(12.12.2024) జిల్లా పోలీస్ కార్యాలయ కాన్ఫరెన్స్ హాలులో బాధితులకు అందజేసిన జిల్లా అదనపు ఎస్పీ(క్రైమ్స్) శ్రీమతి K. సుప్రజ గారు,. 📱 మొబైల్ ఫోన్లు […]

గుంటూరు జిల్లా పోలీస్.

గుంటూరు జిల్లా పోలీస్… ఆంధ్ర రాష్ట్ర అవతరణ కొరకు అమరుడైన వ్యక్తి శ్రీ పొట్టి శ్రీరాములు గారు – గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ సతీష్ కుమార్ ఐపిఎస్ గారు అమరజీవి శ్రీ పొట్టి. శ్రీరాములు గారి వర్ధంతి(ప్రతి సంవత్సరం డిసెంబర్ 15)ని ఆత్మార్పణ దినం గా ప్రక‌టిస్తూ జీవో జారీ చేసిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఈ సందర్భంగా ఈరోజు(15.12.2024) జిల్లా పోలీస్ కార్యాలయంలో శ్రీ పొట్టి. శ్రీరాములు గారి చిత్రపటానికి పూలమాలలు వేసి, […]

శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి

శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దేవస్థానంలో శివ మాల ​ఇరుముడి సమర్పించుకొని అనంతరం వేదాశీర్వచనం పొందిన శ్రీ భ్రమర టౌన్షిప్స్ అధినేత శ్రీ గళ్ళా రామచంద్ర రావు గారు మరియు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి గార్ల దంపతులు.

హిందూ ధర్మాన్ని గళ్ళ మాధవి కించపరిచినట్లు వస్తున్న ఆరోపణలను

హిందూ ధర్మాన్ని గళ్ళ మాధవి కించపరిచినట్లు వస్తున్న ఆరోపణలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాను – ఇస్కాన్ ప్రతినిధి విలాస విగ్రహదాస్ గళ్ళ మాధవి మీద తమకు సంపూర్ణ నమ్మకం ఉంది – ఇస్కాన్ ప్రతినిధి విలాస విగ్రహదాస్ హిందూ ధర్మాన్ని కించపరచటం,అడ్డుకోవటం లాంటి దురుద్దేశాలు తనకి లేవన్న ఎమ్మెల్యే గళ్లా మాధవి తాడేపల్లి కుంచనపల్లిలోని “హరే కృష్ణ గోకుల క్షేత్రం” నందు శనివారం జరిగిన లక్ష్మీనరసింహస్వామి హోమానికి హాజరయ్యి, రాధాకృష్ణుల స్వామివారిని దర్శించుకొని అనంతరం భక్తులకు ఉచితంగా […]

ఫిరంగిపురంలోని అట్టహాసంగా జరిగిన రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీలు.

ఫిరంగిపురంలోని డాక్టర్ రంజన్ బాబు కమ్యూనిటీ జూనియర్ కాలేజీ గ్రౌండ్లోజరిగిన పదవ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ రగ్బీ ఛాంపియన్షిప్ పోటీలు అట్టహాసంగా జరిగాయి.రగ్బీ క్రీడా” సై” సినిమా చూసిన తర్వాత మన రాష్ట్రంలో ఆదరణ పొందిందని నరసరావుపేట ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు వ్యాఖ్యానించారు.ఆదివారం ఆయన క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు.క్రీడలో శారీరక శ్రమ విరసి బలం ,వేగం ఉండడంతో అనతి కాలంలోనే ప్రాచుర్యంలోకి వస్తుందన్నారు.ఇటువంటి క్రీడకు మన రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత కల్పిస్తుంది అన్నారు.నరసరావుపేటలో కూడా […]