శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపల్ పై కఠిన చర్యలు తీసుకోవాలన్న ఎస్ఎఫ్ఐ.

విద్యార్థులను విచక్షణ రహితంగా కొట్టిన శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపల్ పై కఠిన చర్యలు తీసుకోవాలన్న ఎస్ఎఫ్ఐ. ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి సి.హెచ్. వెంకటేశ్వరరావు, జిల్లా అధ్యక్షులు జి.గోపి నాయక్ మాట్లాడుతూ పెనుగ్రంచిప్రోలు శ్రీచైతన్య స్కూల్ ప్రిన్సిపల్ పూర్ణచంద్రరావు తొమ్మిదవ తరగతి చదువుతున్నా విద్యార్థులపై కర్రతో విపరీతంగా కొట్టడంతో జి.ఉమారాణి అనే విద్యార్థిని నరాలపై బలంగా తగలడంతో కుప్పకూలి పడిపోగా దగ్గరలో ఉన్న హాస్పిటల్ కీ తీసుకెళ్ళి వైద్య అందించారని మరియు జరిగిన ఘటనపై తల్లిదండ్రులు ప్రశ్నించిన […]

నరసరావుపేట ఎన్జీవో కాలనీలో శ్రీ లలిత

నరసరావుపేట ఎన్జీవో కాలనీలో శ్రీ లలిత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ . ప్రారంభోత్సవంలో ..పాల్గొన్న నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు

ఘనంగా ప్రారంభమైన రెడ్ షర్ట్ వాలంటీర్స్ జన సేవాదళ్ శిక్షణలు..

రెడ్ షర్ట్ వాలంటీర్స్ జన సేవాదళ్ శిక్షణా శిబిరాన్ని ప్రారంభించిన…సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు ఎన్టీఆర్ జిల్లాలో రెడ్ షర్ట్ సేవాదళ్ శిక్షణ తరగతులు జరగటం నా పూర్వజన్మ సుకృతం… ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ విశాలాంధ్ర నందిగామ న్యూస్ :- భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ శతజయంతోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న రెడ్ షర్ట్ వాలంటీర్స్ జన సేవాదళ్ శిక్షణా శిబిరాన్ని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు జిల్లా కార్యదర్శి […]

విద్యార్థులను విచక్షణ రహితంగా కొట్టిన

విద్యార్థులను విచక్షణ రహితంగా కొట్టిన శ్రీ చైతన్య స్కూల్ పైన మరియు ప్రిన్సిపల్ పై కఠిన చర్యలు తీసుకోవాలి – (ఎస్ఎఫ్ఐ) ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషాని కలిసి శ్రీ చైతన్య ప్రిన్సిపల్, మరియు పాఠశాలపై ఎస్ఎఫ్ఐ నాయకులు పిర్యాదు చేసారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి సి.హెచ్. వెంకటేశ్వరరావు, జిల్లా అధ్యక్షులు జి.గోపి నాయక్ మాట్లాడుతూ పెనుగంచప్రోలు శ్రీచైతన్య స్కూల్ ప్రిన్సిపల్ పూర్ణచంద్రరావు తొమ్మిదవ తరగతి చదువుతున్నా విద్యార్థులపై చక్క కర్రతో విపరీతంగా […]

సమీక్షా సమావేశంలో పాల్గొన్న యన్టీఆర్ జిల్ల డ్వామా

ఎన్టీఆర్ జిల్లా నందిగామ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కార్యాలయం లో అధికారులతో సమీక్షా సమావేశం జరిగింది. 2025 – 2026 సంవత్సరానికి సంబంధించి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏ అంశాలను అమలు చేయాలనే విషయాల గురించి ఎన్టీఆర్ జిల్ల డ్వామా,పి డి., రాము ఏపిఓ., లకు, ఎఫ్.ఎ.లకు ,ఇతర అధికారులకు తెలియజేశారు. ఈ సమీక్ష సమావేశంలో నందిగామ, చందర్లపాడు, వీరులపాడు, జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు, వత్సవాయి మండలాల ఏపీఓ.లు , ఫీల్డ్ అసిస్టెంట్లు, […]

నేటి నుంచి శివ దీక్షా విరమణ ప్రారంభం

ఏపీలోని శ్రీశైలంలో నేటి నుంచి కార్తీకమాస శివ దీక్షా విరమణ ప్రారంభం కానుంది.15వ తేదీతో ముగిసే ఈ కార్యక్రమానికి పాతాళగంగా మార్గంలోని శిబిరాల్లో ఏర్పాట్లు చేసినట్లు దేవస్థానం ఈవో శ్రీనివాసరావు చెప్పారు.గత నెల2న మండల దీక్ష, 21న అర్థమండల దీక్ష స్వీకరించిన భక్తులు కూడా విరమించవచ్చన్నారు. ఇవాళ ఉదయం స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకిలో ఆశీనులను చేసి విశేష పూజలు నిర్వహించనున్నారని తెలిపారు

అంబేడ్కర్ దార్శనికత.. అందరికీ ఆదర్శం కావాలి: ఎమ్మెల్యే గళ్ళా మాధవి

బాబాసాహెబ్ అంబేడ్కర్ దార్శనికత మనందరికీ ఆదర్శం కావాలని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఆకాక్షించారు. భారత రాజ్యాంగ నిర్మాత, సంఘ సంస్కర్త బాబాసాహెబ్ డా.బీ.ఆర్.అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా. శుక్రవారం గుంటూరు లాడ్జి సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహానికి ఎన్డీయే కూటమి,యస్సీ సెల్ నేతలతో కలిసి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాల్లర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ… దేశ స్వాతంత్ర్య అనంతర కాలంలో ప్రపంచానికే ఆదర్శవంతమైన స్వయంపాలన కోసం రాజ్యాంగాన్ని అంబేద్కర్ అందించారని […]

గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనుల ఫై సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి

గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మీతోనే నేను – మీ వెంటే నేను కార్యక్రమం ద్వారా అభివృద్ధికి నోచుకోని డివిజన్ ల పై దృష్టి పెట్టి, కనీస మౌళిక సదుపాయాలయిన సిసి రోడ్లు, డ్రయినేజి మరియు మంచినీటి సమస్యలు పూర్తిగా తొలగించటానికి పలు డివిజన్లలో జరుగుతున్న అభివృద్ధి పనుల పై చారవాణి ద్వారా ఎమ్మెల్యే ఆరా తీసారు. అభివృద్ధి పనులలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తునే, త్వరితగతిన పనులు పూర్తి చేయాలని సూచించారు. అదేవిధంగా డ్రైనేజీ కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం […]

గుడ్లవల్లేరు మండలం కౌతవరం సెంటర్ సర్దార్ గౌతు లచ్చన్న గారి విగ్రహం పైన గుర్తుతెలియని

గుడ్లవల్లేరు మండలం కౌతవరం సెంటర్ సర్దార్ గౌతు లచ్చన్న గారి విగ్రహం పైన గుర్తుతెలియని దుండగులు బురదని చల్లడం జరిగింది ఈ విషయం తెలుసుకున్న పెద్దలు,నాయకులు ఈ దాష్టికానికి పాల్పడినటువంటి వ్యక్తులను వెంటనే పట్టుకొని శిక్షించాల్సిందిగా పోలీసు వారిని తులసి గారు కోరారు.

రెవెన్యూ సదస్సు కార్యక్రమం లో పాల్గొన మాచర్ల శాసనసభ్యులు శ్రీ జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారు

దుర్గి మండలం అడిగొప్పుల గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సు కార్యక్రమం లో పాల్గొన మాచర్ల శాసనసభ్యులు శ్రీ జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారు