విజయవాడలో స్వర్ణాంధ్ర విజన్ 2047ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు
విజయవాడలో స్వర్ణాంధ్ర విజన్ 2047ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు
విజయవాడలో స్వర్ణాంధ్ర విజన్ 2047ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు
సత్తనపల్లి పట్టణo నందు గల మాతృ శ్రీ మోల్లమాంబ వృద్ధుల ఆశ్రమం నందు క్రోసూరు కి చెందిన గౌరవనీయులు బత్తుల మల్లేష్ తల్లి కీర్తిశేషులు బత్తుల లక్ష్మి 7 వ వర్ధంతి సందర్భంగా సత్తనపల్లి పట్టణo నందు గల మాతృ శ్రీ మోల్లమాంబ వృద్ధుల ఆశ్రమం నందు హెల్ప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భోజనం ఏర్పాటు చేయడం జరిగింది . ఈ సందర్భంగా బత్తుల మల్లేష్ మాట్లాడుతూ తల్లిదండ్రులను గుర్తుచేసుకొని అనాధ ఆశ్రమాలలో భోజనం ఏర్పాటు చేయటం వృద్ధులకు […]
ది 13-12-2024 అనగా శుక్రవారం గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారి కార్యక్రమ వివరాలు Program 1 ఉదయం 07.00 గంటలకు చుట్టుగుంట సెంటర్ నందు విజయవాడలో జరిగే స్వర్ణాంధ్ర-2047 బహిరంగ సభకు వెళ్లే ప్రజల యొక్క బస్సులను జండా ఊపి ప్రారంభిస్తారు. ఇట్లు… గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గారి కార్యాలయం
గుంటూరు నగరంలో యూపీ నుండి ఇస్కాన్ వేషధారణలో వచ్చిన కొందరు యువకులు, స్థానిక ఇస్కాన్ మరియు అక్షయపాత్ర వారికి అలానే పోలీసు ఉన్నతాధికారులకు ఎటువంటి సమాచారం లేకుండా రోడ్లు పై ట్రాఫిక్ కి అసౌకర్యం కలిగిస్తూ భగవద్గీత పుస్తకాలను విక్రయిస్తున్న వారితో మాట్లాడి అలా రోడ్లపై కాకుండా మున్సిపల్ అధికారుల వద్ద అనుమతి తీసుకొని స్టాల్స్ ఏర్పాటు చేసుకొని అమ్ముకోవాల్సిందిగా సూచించిన పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి గారు. ప్రతి విషయాన్ని రాజకీయంగా వాడుకునే […]
రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సమగ్ర విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. సీఐడీ ఐజీ వినీత్ బ్రిజ్లాల్ను సిట్ అధిపతిగా నియమించింది. ఈ బృందంలో సీఐడీ ఎస్పీ బి.ఉమా మహేశ్వర్తో పాటు మరో నలుగురు డీఎస్పీలు ఉంటారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు
రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు రిటర్నబుల్ ప్లాట్లను సీఆర్డీఏ అధికారులు కేటాయించనున్నారు. ఈ మేరకు ఇవాళ లాటరీ తీసి ప్లాట్లు అప్పగించనున్నారు. 2014-19లో 14 గ్రామాల రైతుల నుంచి తీసుకున్న భూములకు బదులు రిటర్నబుల్ ప్లాట్లు కేటాయిస్తామని ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు నవులూరు, కురగల్లు, నిడమర్రు, రాయపూడి, లింగాయపాలెం, మల్కాపురం, నెక్కల్లు, శాఖమూరు, తుళ్లూరు, వెలగపూడి, మందడం, అనంతవరం, ఐనవోలు గ్రామాల రైతులకు ప్లాట్లు అప్పగించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 […]
అవును నిజమే మోహన్ బాబు మొదటి అర్ధాంగి పేరు విద్యా దేవీ ఆమె ద్వారా విష్ణు,లక్ష్మి కలిగెరు, కొంత కాలం తరువాత శ్రీమతి విద్య దేవి అనారోగ్యం తో మరణించేరు , ఆ తరువాత మోహన్ బాబూ విద్య దేవి చెల్లెలు నిర్మలా దేవిని పెళ్లి చేసుకొన్నారు ఆమెకు పుట్టిన కొడుకే మనోజ్ ఇదే నిజం , మనోజ్ కి తల్లి తండ్రులు ఇద్దరూ ఉన్నారు , విష్ణుకి , లక్మికి కేవలం తండ్రి , మాత్రమే […]
రాష్ట్రపతి గారి చేతుల మీదగా ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు అందుకుంటున్న ముప్పాళ్ళ గ్రామ సర్పంచ్
యన్టీఆర్ జిల్ల నందిగామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మద్యాహ్న బోజన ఏజెన్సీ కార్మికరాలు అందుగల సుశీల ను పాఠశాల యాజమాన్యం ఘనంగా సన్మానించి సత్కరించింది. పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ మల్లెపాక శ్రీనివాసరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి. విజయలక్ష్మి లు, సుశీల ను దుశ్సాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు కార్మికురాలు సుశీల గత రెండు దశాబ్దాలుగా మద్యాహ్న బోజన ఏజెన్సీ కార్మికరాలు గా విద్యార్థీని విద్యార్థులకు రుచికరమైన బోజనం వండి పెట్టి పిల్లలు ఆకలి […]
నందిగామ లో జరుగుతున్న సిపిఐ జనసేవా దళ్,రెడ్ షర్ట్ వాలంటీర్స్ శిక్షణ శిబిరాన్ని రెండో రోజు సందర్శించిన ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్, సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్,విజయవాడ నగర కార్యదర్శి జి.కోటేశ్వర రావు జనసేవాదల్ సీనియర్ ఇన్స్ట్రక్టర్ నార్ల వెంకటేశ్వరరావు, ఏ ఐ వై ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు పరుచూరి రాజేంద్ర బాబు, నక్కిలేనిన్ బాబు, తదితరులు