గుడివాడ పట్టణంలో పరీక్షా కేంద్రాలకు పరుగు పరుగున చిన్నారి విద్యార్థులు

కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గం డిసెంబర్ 08 గుడివాడ పట్టణంలో పరీక్షా కేంద్రాలకు పరుగు పరుగున చిన్నారి విద్యార్థులు.. ఆదివారం సెలవు దినం కావడంతో ట్రాఫిక్ రద్దీలో కూడా పరీక్షకు హాజరు అవుతున్న చిన్నారి విద్యార్థులు గుడివాడలో పలు చోట్ల నిలిచిపోయిన ట్రాఫిక్ రద్దీ.. ట్రాఫిక్ సిబ్బంది చొరవతో తొలగిన ట్రాఫిక్ ఇక్కట్లు.. విధి నిర్వహణలో విద్యార్ధుల తల్లిదండ్రులకు పరీక్షా తరగతి గదులు వివరిస్తున్న గుడివాడ 2వ పట్టణ ఏఎస్ఐ ఈద జయ బాబు, పోలీస్ సిబ్బంది నేషనల్ […]

మాచర్ల పట్టణం లోని 6=7 వార్డు నందు జిల్లా పరిషత్ బాలూరు ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్స్ మీటింగ్ కార్యక్రమంలో

మాచర్ల పట్టణం లోని 6=7 వార్డు నందు జిల్లా పరిషత్ బాలూరు ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్స్ మీటింగ్ కార్యక్రమంలో మాచర్ల నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ జూలకంటి బ్రహ్మానంద రెడ్డి గారు మాచర్ల పట్టణ టీడిపి అధ్యక్షులు కోమెర దుర్గారావు గారు టీడిపి నాయకులు యేనుముల కేశవరెడ్డి గారు మున్సిపల్ ఛైర్మెన్ పోల నరసింహరావు గారు మాచర్ల నియోజక వర్గ ఎస్.టీ అధ్యక్షులు బాణవత్ వజ్రం నాయక్ గారు పాఠశాల ఛైర్మన్ మాచర్ల రాజు గారు […]

గుడివాడ రూరల్ మండలం బొమ్ములూరు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల వెరిఫికేషన్ కార్యక్రమం

గుడివాడ రూరల్ మండలం బొమ్ములూరు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల వెరిఫికేషన్ కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. కృష్ణాజిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా బొమ్ములూరులో జరుగుతున్న పెన్షన్ల వెరిఫికేషన్ కార్యక్రమంలో ప్రభుత్వ ఉద్యోగులు ఇంటింటికి తిరుగుతూ పింఛన్ల వెరిఫికేషన్ నిర్వహించారు. గ్రామంలోని మొత్తం 468 పింఛన్ లబ్ధిదారులు ఉండగా 12 టీంలుగా ఏర్పడిన ప్రభుత్వ ఉద్యోగుల బృందం వెరిఫికేషన్ లో పాల్గొన్నాయి. మండల స్థాయి అధికారితో కూడిన ఇద్దరు టీం సభ్యులకు 40 మంది పింఛనర్లను కేటాయిస్తూ.. ప్రభుత్వం సూచించిన […]

రాజ్యసభ కూటమి అభ్యర్థులను అభినందించిన నరసరావుపేట ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు

ఆంధ్రప్రదేశ్ రాష్టం నుండి రాజ్యసభ కూటమి అభ్యర్థులుగా తెలుగుదేశం పార్టీ నుండి బీద మస్తాన్ రావు మరియు సాన సతీష్ బీజేపీ నుండి ఆర్ కృష్ణయ్య ఈరోజు అసెంబ్లీలో నామినేషన్ వేసిన సందర్బంగా వారిని అభినందించిన నరసరావుపేట ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు

స్పెషల్ శానిటైజర్ డ్రైవ్ కార్యక్రమంలో పాల్గొన్న”డా ” చదలవాడ అరవింద బాబు.

ఈ రోజు  పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా నరసరావుపేట బరంపేట శిశుమందిరంవద్ద 32 వార్డ్ లో కాలవలు పూడికతీయుట రోడ్లు శుభ్రం చేస్తున్న వార్డు నాయకులు. ఎమ్మెల్యే స్పెషల్ శానిటైజర్ డ్రైవ్ స్వయంగా పాల్గొని అక్కడ ప్రజల సమస్యలు తెలుసుకొని మీకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇస్తున్న MLA “డా ” చదలవాడ అరవింద బాబు

విజయసాయిరెడ్డికి మతి భ్రమించిందన్న ఎమ్మెల్యే గళ్ళా మాధవి.

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ లుక్ అవుట్ నోటిసులు ఇచ్చిన కూడా నిస్సిగ్గుగా చంద్రబాబు నాయుడు ఫై అనుచిత వ్యాఖ్యలు చేయటం విజయ సాయి రెడ్డికే చెల్లిందన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయటంలో కుట్రకోణం దాగి ఉందేమోనన్న దానిపై పోలిస్ ఉన్నత అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలన్నారు. లుక్ […]

నరసరావుపేటలో శానిటేషన్ డ్రైవ్ ను పర్యవేక్షిస్తున్న డాక్టర్.చదలవాడ అరవింద బాబు

స్థానిక రెడ్డి నగర్ నుండి కోమలి రెసిడెన్సి దాకా మున్సిపాలిటీ మేజర్ కాలువను పెద్ద క్రేన్ తో కాలవలో ఉన్నటువంటి పూడికని తీయిస్తున్నారు. ఈ పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్యే తో కలసి జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనంజయ మున్సిపల్ డ్రైవ్ ని పర్యవేక్షించారు. శానిటేషన్ డ్రైవ్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకొని దగ్గరుండి అన్ని వార్డులలో వర్క్ చేయేస్తున్న ఎమ్మెల్యే ని ప్రజలు కొనియాడారు. నియోజకవర్గ అభివృద్ధిలో మరియు మున్సిపాలిటీ అభివృద్ధిలో మీకు ఎటువంటి సహాయ సహకారo […]

మహిళల భద్రత అంశంలో సమాజంలో సానుకూల దృక్పథం పెరగాలన్న

మ‌నదేశంలో మహిళలను దేవతలుగా ఆరాధించడం తరతరాలుగా వస్తున్న ఒక సత్సంప్రదాయమని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.మన్మధరావు అన్నారు. మహిళలపై హింస నిర్మూలన కోసం అంతర్జాతీయ దినోత్సవం మరియు మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా బందరు రోడ్డులోని ఇందిరా గాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం వద్ద శుక్రవారం మహిళల సమానత్వం 1కె వాక్ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలపై వివిధ రూపాల్లో జరుగుతున్న హింసను అరికట్టడమే […]

భూ సమస్యల పరిష్కారమే లక్ష్యమని ప్రతి అర్జీకి రసీదు ఇవ్వాలని గోళ్లపాడు రెవెన్యూ సదస్సులో జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు అన్నారు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈరోజు నుంచి ప్రారంభించిన రెవెన్యూ సదస్సులో భాగంగా కుటుంబ వివాదాల కారణంగా భూ సమస్యలు అ పరిష్కృతంగా నిలిచిపోతున్నాయని, వాటిని సరిచేసుకుంటే అర్జీల పరిష్కారం సులభతరం అవుతుందని పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు అన్నారు. శుక్రవారం ముప్పాళ్ళ మండలంలోని గోళ్ళపాడు గ్రామంలో రెవిన్యూ గ్రామ సదస్సులో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మండల తహసిల్దార్ భవాని శంకర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా అరుణ్ బాబు మాట్లాడుతూ కోర్టు […]

భూమితో ప్రతి ఒక్కరికీ భావోద్వేగ బంధముందున్న మన్యం జిల్లా కలెక్టర్ ఎం శ్యాంప్రసాద్

మన్యం జిల్లా పాలకొండ మండలం కొండాపురంలో శుక్రవారం మహిళా శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి రెవెన్యూ సదస్సు (ఆర్‌ఎస్‌)ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎ శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ పీజీఆర్‌ఎస్ (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్)లో భూ సమస్యలపై దాదాపు 50 నుంచి 60 శాతం ఫిర్యాదులు అందుతున్నాయని తెలిపారు. భూమితో ప్రతి ఒక్కరికీ భావోద్వేగ బంధముందని అన్నారు. జిల్లాలో దాదాపు 965 రెవెన్యూ గ్రామాలుండగా వాటి […]