ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ
అందరికీ నమస్కారం. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ది.12-12-2024న గురువారం సాయంత్రం 4 గంటలకు మైలవరం నియోజకవర్గం, విజయవాడ రూరల్ మండలంలోని గొల్లపూడిలో దత్త కళ్యాణ మండపం నందు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడమైనది. ఈ సమావేశంలో మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాదు గారితో పాటు కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి, మాజీమంత్రి వర్యులు శ్రీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ (రాజా) గారు కూడా పాల్గొననున్నారు. […]