రోడ్డు భద్రతా నియమాలు పాటించండి – ప్రమాదాలు నివారించండి

రోడ్డు భద్రతా నియమాలు పాటించండి – ప్రమాదాలు నివారించండి పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాస రావు ఆదేశాల మేరకు సత్తెనపల్లి డిఎస్పీ హనుమంత రావు పర్యవేక్షణలో ట్రాఫిక్ అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది ట్రాఫిక్ అవగాహన ర్యాలీ స్థానిక శ్రీ చైతన్య హైస్కూల్ నుండి టిడిపి ఆఫీసు మీదుగా శ్రీ చైతన్య స్కూల్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సత్తెనపల్లి టౌన్ సిఐ బ్రహ్మయ్య మరియు యస్ ఐ సంధ్య రాణి […]

ఏ సమయంలోనైనా ఫిర్యాదులు స్వీకరించి న్యాయం చేయం

ఏ సమయంలోనైనా ఫిర్యాదులు స్వీకరించి, ప్రజలకు న్యాయం చేయండి. అర్థరాత్రి ఆకస్మిక తనిఖీలు చేపట్టిన జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఐపిఎస్,. ఈ తనిఖీల్లో భాగంగా పెదకాకాని, నల్లపాడు మరియు అరండల్ పేట పోలీస్ స్టేషన్లను పరిశీలించిన ఎస్పీ. అన్ని పోలీస్ స్టేషన్లలో రిసెప్షన్ కేంద్రాలను తనిఖీ చేసి, రాత్రి విధుల్లో ఉన్న సిబ్బంది ఫిర్యాదుదారులకు ఏ విధంగా స్పందిస్తున్నారో స్వయంగా అడిగి తెలుసుకుని, ప్రజల నుండి ఏ సమయంలోనైనా ఫిర్యాదులు స్వీకరించి వాటిని పరిష్కరించడానికి తగిన […]

ఎర్ర చందనం అమ్మకాలు, ఎగుమతికి సింగిల్ విండో విధానం మేలు

ఎర్ర చందనం అమ్మకాలు, ఎగుమతికి సింగిల్ విండో విధానం మేలు • ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ సింగిల్ విండోకు కస్టోడియన్ గా ఉంటుంది • కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి శ్రీ భూపేంద్ర యాదవ్ ని కోరిన ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్. ఎర్రచందనం అమ్మకాలు, ఎగుమతుల ప్రక్రియను సింగల్ విండో విధానానికి మార్చాలని, దీని ద్వారా అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే ‘ఈ – వేలం’లో మెరుగైన ఫలితాలు వస్తాయని ఉప ముఖ్యమంత్రి శ్రీ […]

రసరావుపేటలో MLA చదలవాడ అరవింద బాబు తనిఖీలు

నరసరావుపేటలో MLA చదలవాడ అరవింద బాబు తనిఖీలు ఈరోజు పారిశుధ్య కార్యక్రమంలో భాగంగా సీసీ రోడ్డు ప్యాచ్ వర్కులు, పూర్తి అయిన కల్వర్ట్ పనులు, డామేజ్ అయిన రోడ్లు పరిశీలించి, శిశుమందిరం స్కూల్ వద్ద డ్రైనేజ్ కాలవలు పనులు, బైపాస్ రోడ్డులో గల డంపింగ్ వద్ద జరుగుతున్న పనులు,ఆ పనులు పరిశీలించి అధికారులకి సూచనలు చేస్తూ పనులు తెలియజేస్తున్న ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు.

కురగంటి వారి కండ్రిక దాసాంజనేయ స్వామి ఆలయం లో కార్తీక మాస ఏకాదశ పూజలు

కురగంటి వారి కండ్రిక దాసాంజనేయ స్వామి ఆలయం లో కార్తీక మాస ఏకాదశ పూజలు ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం కురగంటి వారి కండ్రిక గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ దాసాంజనేయ స్వామి వారి ఆలయం లో కార్తీక మాస ఏకాదశ పూజలు ఘనంగా జరిగాయి. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఈ ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పూజా కార్యక్రమాల తర్వాత అడవి రావులపాడు గ్రామానికి చెందిన సూర సత్యనారాయణ వారి సౌజన్యంతో భారీ అన్న వితరణ […]

కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ‘దేశ్ కా ప్రకృతి పరీక్షణ్ అభియా

దేష్ కి ప్రకృతి పరీక్ష న్ అభియాన్ అనే ఆయుర్వేద యాప్‌ను దేశ వ్యాప్తంగా ఈ రోజు ప్రారంభించడమైనది. జిల్లా ప్రధాన కేంద్రంలో ఎన్టీఆర్ జిల్లా నందిగామ ఏరియా వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ .K.V.S. సత్యనారాయణ ఈ ప్రత్యేక ఆయుర్వేద యాప్‌ను మంగళవారం రోజు నందిగామ డివిజినల్ ఆయుర్వేద వైద్యశాల నందు ఘనంగా ప్రారంభించారు. ఆయుర్వేదం ప్రకారం, ప్రతి వ్యక్తి శరీర నిర్మాణం ప్రత్యేకమైనది, కావున ఈ యాప్ ప్రతివ్యక్తి శరీర ధర్మస్వభావాన్ని (వాత, పిత్త, కఫ) […]

ఉత్తమ సేవలను అందించడంలో ఎస్. బి .ఐ. ముందంజ

ఖాతాదారులకు ఉత్తమమైన సేవలను అందించడంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ముందంజలో ఉంటుందని రీజనల్ మేనేజర్ వి నవీన్ బాబు పేర్కొన్నారు. యన్టీఆర్ జిల్ల నందిగామ లో మంగళవారం స్థానిక క్లాత్ మర్చంట్ అసోసియేషన్ హాల్ నందు నందిగామ మెయిన్ బ్రాంచ్ ఆధ్వర్యంలో టౌన్ హాల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆర్ఎం వి నవీన్ బాబు మాట్లాడుతూ స్టేట్ బ్యాంకు ద్వారా తమ ఖాతాదారులకు ముద్ర లోన్లు.. ఎలాంటి […]

ఆర్.డబ్ల్యూ.ఎస్ అధికారులతో శాసనసభ్యులు కృష్ణప్రసాద్ సమీక్ష సమావే

తాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశం. గ్రామీణ నీటి సరఫరా విభాగం మరియు పారిశుద్ధ్య నిర్వహణ శాఖ (ఆర్.డబ్ల్యూ.ఎస్ అండ్ శానిటేషన్) అధికారులతో మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాదు మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని శాసనసభ్యుని వారి కార్యాలయంలో ఈ సమావేశం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా శాసనసభ్యులు కృష్ణప్రసాదు మాట్లాడుతూ మైలవరం నియోజకవర్గంలో రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని తాగునీటికి ఇబ్బందులు లేకుండా ముందస్తుగా తగు […]

పంటకు గిట్టుబాటు ధరకు చట్టబద్ధత కల్పించాలి

పంటకు గిట్టుబాటు ధరకు చట్టబద్ధత కల్పించాలి.. స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేయాలి.. జాతీయ రైతు, కౌలు రైతు, కార్మిక సంఘాల సమన్వయ సమితి… పీకల్లోతు సంక్షోభంలో కూరుకు పోయిన రైతులను, వ్యవసాయ రంగాన్ని ఆదుకునేందుకు స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేసి కేరళ తరహాలో గిట్టుబాటు ధర కల్పించడంతోపాటు రైతు భరోసా కల్పించాలని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక, కర్షక వ్యతిరేక […]

టీడీపీ సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలి అని అన్న ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు

టీడీపీ సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలి అని అన్న ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు కోరారు.నరసరావుపేట ఎమ్మెల్యే కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి నాయకులు,కార్యకర్తల సమావేశం జరిగింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా౹౹చదలవాడ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉంటే ప్రతి కార్యకర్తకూ ధైర్యం,భరోసా ఉంటుందన్నారు.బడుగు,బలహీన వర్గాల అభివృద్ధే ధ్యేయంగా ఆవిర్భవించిన టీడీపీ.. అన్న ఎన్టీఆర్‌ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తోందని చెప్పారు.సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో […]