సూక్ష్మ చిన్న మధ్యతరహా సంస్థల ఏర్పాటు పై అవగాహన సదస్సు
పరిశ్రమల శాఖ మరియు జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ సంయుక్తంగా ఏర్పాటు చేసిన సూక్ష్మ చిన్న మధ్యతరహా సంస్థలపై జిల్లా స్థాయిలో జరిగిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ఎంపి లావు కృష్ణ దేవరాయలు, కలెక్టర్ పి .అరుణ్ బాబు, స్థానిక శాసన సభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు,పి ఎం ఈ జీ వి అధికారులు, ఆర్డీఓ, ఎల్ డి ఎం రామ్ ప్రసాద్. ఈ కార్యక్రమానికి పథక సంచాలకులు బాలు నాయక్, పరిశ్రమల శాఖ అసిస్టెంట్ […]