సూక్ష్మ చిన్న మధ్యతరహా సంస్థల ఏర్పాటు పై అవగాహన సదస్సు

పరిశ్రమల శాఖ మరియు జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ సంయుక్తంగా ఏర్పాటు చేసిన సూక్ష్మ చిన్న మధ్యతరహా సంస్థలపై జిల్లా స్థాయిలో జరిగిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ఎంపి లావు కృష్ణ దేవరాయలు, కలెక్టర్ పి .అరుణ్ బాబు, స్థానిక శాసన సభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు,పి ఎం ఈ జీ వి అధికారులు, ఆర్డీఓ, ఎల్ డి ఎం రామ్ ప్రసాద్. ఈ కార్యక్రమానికి పథక సంచాలకులు బాలు నాయక్, పరిశ్రమల శాఖ అసిస్టెంట్ […]

అమరేశ్వరస్వామి ని దర్శించుకున్న భారత మాజీ రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్

సుప్రసిద్ధ,శైవ క్షేత్రం. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన, పంచారామాలలో ఒకటైన పల్నాడు జిల్లాలోని అమరావతి అమరేశ్వర ఆలయంలో వేంచేసియున్న శ్రీ బాల చాముండేశ్వరి సమేత అమరేశ్వరస్వామివార్లను కుటుంబ సభ్యులతో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్న భారత మాజీ రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్. ముందుగా పూర్ణకుంభంతో స్వాగతం పలికిన స్థానిక వేద పండితులు. భారత మాజీ రాష్ట్రపతి, అమరావతి రాక సందర్భంగా పటిష్ట బందోబస్తు, నిర్వహించిన పోలీస్ ఉన్నత అధికారులు. ఈ కార్యక్రమంలో ఐజి సర్వ శ్రేష్ట త్రిపాటి, […]

జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద రాజకీయాలు తగదు

పల్నాడు జిల్లా నరసరావుపేట కేంద్రంలో మహాత్మ జ్యోతిరావ్ పూలే గారి 134వ వర్ధంతి కార్యక్రమాన్ని మాల మహానాడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ముందుగా పూలే గారి విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్ పాల్ మాట్లాడుతూ జ్యోతిరావు పూలే, అంబెడ్కర్ విగ్రహాలను ప్రతి మండల కేంద్రంలో ఏర్పాటు ప్రభుత్వ ఖర్చులతో ఏర్పాటు చేయాలని మహానాడు రాష్ట్ర అధ్యక్షులు డా గోదా జాన్ పాల్ కోరారు. ఈ దేశంలో […]

డేగల ప్రభాకర్ రాష్ట్ర అభివృద్దిలో తన మార్క్ చూపా

ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా డేగల ప్రభాకర్ రాష్ట్ర అభివృద్దిలో తన మార్క్ చూపాలని ఎమ్మెల్యే గళ్లా మాధవి తెలిపారు. బుధవారం ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్ ఆత్మీయ అభినందన సభకు ఆమె హాజరయ్యి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్లా మాధవి మాట్లాడుతూ… రాష్ట్రంలోని యువతకు 20లక్షల మంది ఉద్యోగ కల్పనే లక్ష్యంగా పెట్టుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మంత్రి లోకేష్ గారి ఆకాంక్షలకు […]

ధర్మాచరణ, ధర్మానికి అండగా ఉండేందుకే మాలధారణ

అయ్యప్పమాల వేసుకున్నది ధర్మాన్ని ఆచరించమని, ధర్మానికి అండగా ఉండటానికేనని చెప్పారు ప్రభుత్వ చీఫ్‌ విప్‌, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు. అయ్యప్ప మాల వేసుకున్న వారందరూ దీక్ష ముగిసిన తర్వాత కూడా పవిత్రయజ్ఞంగా మన ప్రాంతం అభివృద్ధి చెందడానికి అందరూ సహకరించాలని కోరారు. వినుకొండ పాత శివాలయంలో మంగళవారం అయ్యప్ప, శివ, భవానీమాత మాలలు ధరించిన దీక్షాపరులకు చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు అన్నప్రసాదం సదుపాయం కల్పించారు. సొంత ఖర్చులతో స్వాములకు సద్ధి(అన్నదానం) ఏర్పాటు చేశారు. ఈ […]

సైబర్ క్రైమ్, మత్తు పదార్థాల నివారణ అవగాహన కార్యక్రమం

సైబర్ క్రైమ్, మత్తు పదార్ధాలు మరియు డ్రగ్స్,మత్తు పదార్థాల నివారణ అవగాహన కార్యక్రమం పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఐపీఎస్ ఆదేశాల మేరకు నరసరావు పేట సబ్ డివిజన్ డియస్పి నాగేశ్వర రావు పర్యవేక్షణలో చిలకలూరి పేట నందు సైబర్ క్రైమ్, మత్తు పదార్ధాలు మరియు డ్రగ్స్,మత్తు పదార్థాల నివారణ అవగాహన కార్యక్రమం నిర్వహించినారు ఈ సందర్భంగా చిలకలూరి పేట నందు శ్రీ చైతన్య స్కూల్ నందు చిలకలూరి పేట టౌన్ సిఐ రమేష్ విద్యార్థులకు […]

రోడ్డు భద్రతా నియమాలు పాటించండి – ప్రమాదాలు నివారించండి

రోడ్డు భద్రతా నియమాలు పాటించండి – ప్రమాదాలు నివారించండి పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాస రావు ఆదేశాల మేరకు సత్తెనపల్లి డిఎస్పీ హనుమంత రావు పర్యవేక్షణలో ట్రాఫిక్ అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది ట్రాఫిక్ అవగాహన ర్యాలీ స్థానిక శ్రీ చైతన్య హైస్కూల్ నుండి టిడిపి ఆఫీసు మీదుగా శ్రీ చైతన్య స్కూల్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సత్తెనపల్లి టౌన్ సిఐ బ్రహ్మయ్య మరియు యస్ ఐ సంధ్య రాణి […]

ఏ సమయంలోనైనా ఫిర్యాదులు స్వీకరించి న్యాయం చేయం

ఏ సమయంలోనైనా ఫిర్యాదులు స్వీకరించి, ప్రజలకు న్యాయం చేయండి. అర్థరాత్రి ఆకస్మిక తనిఖీలు చేపట్టిన జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఐపిఎస్,. ఈ తనిఖీల్లో భాగంగా పెదకాకాని, నల్లపాడు మరియు అరండల్ పేట పోలీస్ స్టేషన్లను పరిశీలించిన ఎస్పీ. అన్ని పోలీస్ స్టేషన్లలో రిసెప్షన్ కేంద్రాలను తనిఖీ చేసి, రాత్రి విధుల్లో ఉన్న సిబ్బంది ఫిర్యాదుదారులకు ఏ విధంగా స్పందిస్తున్నారో స్వయంగా అడిగి తెలుసుకుని, ప్రజల నుండి ఏ సమయంలోనైనా ఫిర్యాదులు స్వీకరించి వాటిని పరిష్కరించడానికి తగిన […]

ఎర్ర చందనం అమ్మకాలు, ఎగుమతికి సింగిల్ విండో విధానం మేలు

ఎర్ర చందనం అమ్మకాలు, ఎగుమతికి సింగిల్ విండో విధానం మేలు • ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ సింగిల్ విండోకు కస్టోడియన్ గా ఉంటుంది • కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి శ్రీ భూపేంద్ర యాదవ్ ని కోరిన ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్. ఎర్రచందనం అమ్మకాలు, ఎగుమతుల ప్రక్రియను సింగల్ విండో విధానానికి మార్చాలని, దీని ద్వారా అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే ‘ఈ – వేలం’లో మెరుగైన ఫలితాలు వస్తాయని ఉప ముఖ్యమంత్రి శ్రీ […]