అడిగిందే తడవుగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సాయం: చీఫ్ విప్ జీవీ

లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన చీఫ్ విప్ జీవీ, మక్కెన రాష్ట్రంలో పేదలు, అవసరంలో ఉన్న వారు అడిగిందే తడవుగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సీఎం చంద్రబాబు సాయం అందిస్తున్నారని తెలిపారు అసెంబ్లీలో ప్రభుత్వ చీఫ్‌విప్, విను కొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయలు. 2014-19 మధ్య గానీ, ఇప్పుడు గానీ సీఎం చంద్రబాబు అందించిన సహాయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నట్లు తెలిపారు. ఆదివారం వినుకొండ నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన […]

శానిటేషన్ స్పెషల్ డ్రైవ్లో పాల్గొన్న ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు

నరసరావుపేట పట్టణంలోని 34 వార్డ్ బీసీ కాలనీలో జరిగిన శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ లో ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు,మునిసిపల్ అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు సహకరించాలని కోరారు.అనంతరం ఎమ్మెల్యే కాలువలో పూడిక తీశారు.పట్టణంలో ప్రతిరోజు పలు వార్డులలో శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు

దేదీప్యమానంగా సహస్ర దీపోత్సవం

పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం చల్లగరిగ గ్రామం దళిత వాడలో ttd వారు మరియు గ్రామ పెద్దల చే నిర్మితమైన శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం లో కార్తీకదామోదర సహస్ర దీపోత్సవం గ్రామ పెద్దల సహకారంతో దేవాలయ అర్చకులు శ్రీ వేదాంతం. పవన్ కుమార్ ఆచార్యులు, రెంటాల. సత్యనారాయణ గార్ల సేవలో అద్భుతం గా జరిగింది. కార్యక్రమం లో “ప్రవచనకేసరి -వాస్తు, జ్యోతిష్య బ్రహ్మ “-బ్రాహ్మశ్రీ నందిపాటి. రవీంద్రకుమార్ ఆచార్య ప్రవచనం వీనులవిందుగా సాగింది. కార్యక్రమానికి దేవరశెట్టి. శ్రీనివాసరావు […]

ఫల, పుష్ప ప్రదర్శన-2024 ను సంద‌ర్శించిన ఎంపి కేశినేని శివనాథ్

ఫల, పుష్ప ప్రదర్శన-2024 ను సంద‌ర్శించిన ఎంపి కేశినేని శివనాథ్ రోజ్‌ సొసైటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ ఆధ్వర్యంలో విజయవాడ నగరపాలక సంస్థ, అర్బన్‌ గ్రీనరీ, ఉద్యానవన శాఖ సహకారంతో పిన్నమనేని పాలీక్లినిక్‌ రోడ్డులోని సిద్ధార్థ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన‌ ఫల, పుష్ప ప్రదర్శన-2024 ను విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ శ‌నివారం సంద‌ర్శించారు . ఎంపి కేశినేని శివ‌నాథ్ కు సంస్థ నిర్వాహ‌కులు స్వాగ‌తం ప‌లికారు. ఈ ఎగ్జిబిష‌న్ కు విచ్చేసిన సంద‌ర్భంగా […]

పేదరిక నిర్మూలనే ఎజెండాగా విజన్‌-2047 ఆవిష్కరణ. ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

దరిక నిర్మూలనే ఎజెండాగా విజన్‌-2047 ఆవిష్కరణ. ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య రాష్ట్రంలోని సహజ వనరులను వినియోగించుకుంటూ, రాష్ట్ర స్థితిగతులు పూర్తిగా మార్చేలా స్వర్ణాంధ్రప్రదేశ్‌-2047 పేరుతో 10 సూత్రాల ప్రణాళికను టీడీపీ కూటమి ప్రభుత్వం సిద్ధం చేసిందని ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య స్పష్టం చేసారు. ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబం, ప్రతి ప్రాంతానికీ ప్రయోజనం కలిగేలా.. సహజ వనరులను అభివృద్ధికి ఉపయోగించుకునేలా ఈ దశ సూత్రాలను రూపొందించారన్నారు. సీఎం చంద్రబాబు […]

శ్రీ విధుశేఖర భారతి మహాస్వామిని దర్శించుకున్న గళ్ళా మాధవి, కన్నా లక్ష్మీ నారాయణ

శ్రీ విధుశేఖర భారతి మహాస్వామిని దర్శించుకున్న గళ్ళా మాధవి, కన్నా లక్ష్మీ నారాయణ. శృంగేరి శారద పీఠాధిపతులు జగద్గురు శ్రీ విధుశేఖర భారతి మహాస్వామి వారు గుంటూరు విచ్చేసిన సందర్భంగా వారిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకున్న గుంటూరు పశ్చిమ నియోజకవర్గం శాసన సభ్యురాలు శ్రీమతి గళ్ళా మాధవి, సత్తెనపల్లి శాసనసభ్యులు కన్నా లక్ష్మీ నారాయణ మరియు ప్రత్తిపాడు శాసనసభ్యులు బూర్ల రామాంజినేయులు.

రాష్ట్రంలో కళలు, సంస్కృతి, సంప్రదాయాలకు పూర్వ వైభవం తీసుకువస్తాం

రాష్ట్రంలో కళలు, సంస్కృతి, సంప్రదాయాలకు పూర్వ వైభవం తీసుకువస్తాం. తేజస్వి పొడపాటి, చైర్ పర్సన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి తెలుగు వారి సంస్కృతి సాంప్రదాయాలను రాబోయే తరాలకు అందించడంలో తన వంతు కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి చైర్ పర్సన్ తేజస్వి పొడపాటి అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి చైర్ పర్సన్ గా తేజస్వి పొడపాటి హరిత బెర్మ్ పార్క్ లో జరిగిన […]

సిఎం చంద్రబాబును కలిసిన ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు

నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును నరసరావుపేట ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు కోరారు.అసెంబ్లీలోని ముఖ్యమంత్రి ఛాంబర్లో మర్యాదపూర్వకంగా కలిశారు.నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి,అధికారంలోకి వచ్చిన వెంటనే నిర్వహించిన క్లీన్ నరసరావుపేట కార్యక్రమం గురించి ముఖ్యమంత్రికి వివరించారు.తాగు నీరు,డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని ముఖ్యమంత్రిని వివరించారు