అడిగిందే తడవుగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సాయం: చీఫ్ విప్ జీవీ
లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన చీఫ్ విప్ జీవీ, మక్కెన రాష్ట్రంలో పేదలు, అవసరంలో ఉన్న వారు అడిగిందే తడవుగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సీఎం చంద్రబాబు సాయం అందిస్తున్నారని తెలిపారు అసెంబ్లీలో ప్రభుత్వ చీఫ్విప్, విను కొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయలు. 2014-19 మధ్య గానీ, ఇప్పుడు గానీ సీఎం చంద్రబాబు అందించిన సహాయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నట్లు తెలిపారు. ఆదివారం వినుకొండ నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన […]