అంబేద్కర్ రూపంలో భారత రాజ్యాంగాన్ని మనం వరంగా భావించాలన్న ఎమ్మెల్యే గళ్లా మాధవి

భారత రాజ్యాంగము దేశ ప్రజలకు అంబేద్కర్ అందించిన గొప్పవరమని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. మంగళవారం రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా గుంటూరులో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొన్నారు. లాడ్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం రాజ్యాంగ స్ఫూర్తిని గౌరవిస్తామని ప్రమాణం చేశారు.అంబేద్కర్ విగ్రహం నుంచి ఎన్టీఆర్ స్టేడియం వరకూ ర్యాలీని ఎమ్మెల్యే గళ్లా మాధవి జెండా ఊపి ప్రారంభించి,ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టిడిపి కార్యాలయంలో […]

రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక

. రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక • హెరిటేజ్ ప్రాంతాలను గుర్తించి, కాపాడేలా చర్యలు • ఆలయాల పవిత్రత కాపాడేలా గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు • రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాల విశిష్టత ప్రతి ఒక్కరికీ తెలిసేలా ప్రచార కార్యక్రమాలు • పర్యాటక రంగ అభివృద్ధి ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు • టెంపుల్, ఎకో, అడ్వెంచర్, హెరిటేజ్ టూరిజం అభివృద్ధికి కార్యాచరణపై ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్ గారి అధ్యక్షతన సమావేశం • […]

విద్యుత్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష

విద్యుత్ శాఖపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సమీక్ష. రాష్ట్రంలో సౌరవిద్యుత్ ప్రోత్సాహంలో భాగంగా చేపట్టిన సోలరైజేషన్ కార్యక్రమంపై ముఖ్యమంత్రి సమీక్ష. సమీక్షకు హాజరైన అధికారులు.

ఘనంగా నారాయణ ప్రీమియర్ లీగ్

నారాయణ ఈ – టెక్నో స్కూల్ లో ఘనంగా నారాయణ ప్రీమియర్ లీగ్ నిర్వహించడం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ లోని రైతు పేట నారాయణ ఈ – టెక్నో స్కూల్ లో నారాయణ ప్రీమియర్ లీగ్ ఘనంగా నిర్వహించడం జరిగింది. Sports – కబడ్డీ, ఖో ఖో, రన్నింగ్, వాలిబల్, ఫుట్బాల్, షటిల్ తదితర క్రీడలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏ.జి.యమ్. హరీష్ ముఖ్యఅతిదిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఏ.జి.యమ్.హరీష్ , ప్రిన్సిపల్ కుమారస్వామి,ఎఓ.మహేష్ , […]

అధైర్య పడొద్దు.. అండగా ఉంటాం

అధైర్య పడొద్దు.. అండగా ఉంటాం.. ప్రభుత్వం నుంచి సాధ్యమైనంత వరకు సహకారం అందిస్తాం.. పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామంలో ఆదివారం రాత్రి గార్లదిన్నె మండలం తలగాసిపల్లి సమీపంలోని జాతీయ రహదారిపై బస్సు – ఆటో ఢీకొన్న ప్రమాద ఘటనలో మృతిచెందిన వారి కుటుంబ సభ్యులను వారి ఇళ్ల వద్దకే వెళ్లి పరామర్శించి.. వారికి భరోసా కల్పించిన గౌరవ రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్.. జిల్లా […]

బాలికల వసతి గృహం ప్రారంభించిన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామి

బాలికల వసతి గృహం ప్రారంభించిన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామి శనివారం మధ్యాహ్నం సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామి వినుకొండ బి.ఆర్ అంబేద్కర్ బాలికల వసతి గృహాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, చీఫ్ విప్ (వినుకొండ ఎమ్మెల్యే) జీవీ ఆంజనేయులు, ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు, నరసరావు పేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు, జిల్లా కలెక్టర్ పి.అరుణ్ […]

చీఫ్ విప్ లకు ప్రత్యేక సన్మానం

చీఫ్ విప్ లకు ప్రత్యేక సన్మానం విజయవాడ GRT హోటల్ లో కొత్తగా నియమితులైన చీఫ్ విప్ లకు ప్రత్యేక సన్మానం ఏర్పాటు చేశారు పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్. ఈ కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ , చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జున రావు పాల్గొన్నారు.

అడిగిందే తడవుగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సాయం: చీఫ్ విప్ జీవీ

లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన చీఫ్ విప్ జీవీ, మక్కెన రాష్ట్రంలో పేదలు, అవసరంలో ఉన్న వారు అడిగిందే తడవుగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సీఎం చంద్రబాబు సాయం అందిస్తున్నారని తెలిపారు అసెంబ్లీలో ప్రభుత్వ చీఫ్‌విప్, విను కొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయలు. 2014-19 మధ్య గానీ, ఇప్పుడు గానీ సీఎం చంద్రబాబు అందించిన సహాయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నట్లు తెలిపారు. ఆదివారం వినుకొండ నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన […]

శానిటేషన్ స్పెషల్ డ్రైవ్లో పాల్గొన్న ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు

నరసరావుపేట పట్టణంలోని 34 వార్డ్ బీసీ కాలనీలో జరిగిన శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ లో ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు,మునిసిపల్ అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు సహకరించాలని కోరారు.అనంతరం ఎమ్మెల్యే కాలువలో పూడిక తీశారు.పట్టణంలో ప్రతిరోజు పలు వార్డులలో శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు

దేదీప్యమానంగా సహస్ర దీపోత్సవం

పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం చల్లగరిగ గ్రామం దళిత వాడలో ttd వారు మరియు గ్రామ పెద్దల చే నిర్మితమైన శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం లో కార్తీకదామోదర సహస్ర దీపోత్సవం గ్రామ పెద్దల సహకారంతో దేవాలయ అర్చకులు శ్రీ వేదాంతం. పవన్ కుమార్ ఆచార్యులు, రెంటాల. సత్యనారాయణ గార్ల సేవలో అద్భుతం గా జరిగింది. కార్యక్రమం లో “ప్రవచనకేసరి -వాస్తు, జ్యోతిష్య బ్రహ్మ “-బ్రాహ్మశ్రీ నందిపాటి. రవీంద్రకుమార్ ఆచార్య ప్రవచనం వీనులవిందుగా సాగింది. కార్యక్రమానికి దేవరశెట్టి. శ్రీనివాసరావు […]