ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులతో రాష్ట్ర ప్రభుత్వం : సీఎం

ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులతో రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో పునరుత్పాదక రంగానికి మహర్దశన్న సీఎం చంద్రబాబు నాయుడు * రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ రంగానికి మహర్దశ ప్రారంభమైంది. మహారత్నలో ఒక్కటైన ఎన్టీపీసీ సంస్థ తన ‘ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్’ ఆధ్వర్యాన ఈ రంగంలో భారీ పెట్టుబుడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు గురువారం ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన న్యూ అండ్ రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ […]

ప్రభుత్వం సంచార జాతుల సంక్షేమానికి పెద్దపీట

సంచార జాతుల సంక్షేమానికి సీఎం చంద్రబాబునాయుడు పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళిశాఖామాత్యుల ఎస్.సవిత తెలిపారు. తాడేపల్లిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి సవితను కలిసి రాష్ట్ర సంచార జాతుల అభివృద్ధి మండలి సభ్యులు పలు సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, సంచార జాతుల అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబునాయుడు ప్రత్యేక ప్రణాళికలు రచించారన్నారు. కేంద్ర ప్రభుత్వ సాయంతో వారికి ఉపాధి, నివాస భద్రత […]

ఆవుల నాని యాదవ్ మృతికి నివాళులర్పించిన ఎమ్మెల్యే

జగ్గయ్యపేట మండలం, కే. అగ్రహారం గ్రామానికి చెందిన విద్యా కమిటీ చైర్మన్ & గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆవుల నరసింహారావు (నాని) అకాల మరణం చెందారు. ఈ విషయం తెలుసుకున్న శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) నాని భౌతిక కాయాన్ని సందర్శించి, నివాళులర్పించారు. అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. యువ నాయకులు శ్రీరాం చిన్న బాబు అంతిమయాత్రలో పాల్గొని పాడెమోసి నివాళులర్పించారు.

అక్రమ కేసులకు భయపడేది లేదు చట్టపరంగా పోరాడతాం

అక్రమ కేసులకు భయపడేది లేదు చట్టపరంగా పోరాడతాం – మాజీ MLA గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి. ఈరోజు స్థానిక గుంటూరు రోడ్డు లోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ శాసనసభ్యులు శ్రీ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ…. తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీస్ ఆదేశాల మేరకు నాపై అక్రమ కేసులు బనాయించారు. ఎటువంటి సాక్షాలు లేకుండా అవాస్తవ ఆరోపణలతో ఒక మతిస్థిమితం లేని బ్లాక్ మైలర్ వ్యక్తి పెట్టిన ఆరోపణల మేరకు […]

మహిళ సహకార ఆర్ధిక సంస్థ ఛైర్ పర్సన్ గా పదవీ బాధ్యతలు

ఆంధ్ర ప్రదేశ్ మహిళ సహకార ఆర్ధిక సంస్థ ఛైర్ పర్సన్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన కావలి గ్రీష్మ. మహిళలు , పిల్లలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని ఆంధ్ర ప్రదేశ్ మహిళ సహకార ఆర్ధిక సంస్థ ఛైర్ పర్సన్ కావలి గ్రీష్మ పేర్కొన్నారు. జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయం ఎదురుగా ఉన్న మహిళా ప్రాంగణంలో ఆంధ్ర ప్రదేశ్ మహిళ సహకార ఆర్ధిక సంస్థ ఛైర్ పర్సన్ గా కావలి గ్రీష్మ పదవీ బాధ్యతలు స్వీకరించారు. మాజీ […]

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు పీహెచ్ శీల నిర్వహణ

జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో జిల్లా కలెక్టర్, డి ఎం అండ్ హెచ్ ఓ, పిహెచ్సి వైద్యాధికారులతో క్లస్టర్ల వారి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి పిహెచ్సి ని మ్యాప్ చేసి వాటిల్లో అందించాల్సిన వైద్య సదుపాయాలన్నీ రోగులకు అందేలా చూడాలన్నారు. ఇమ్యునైజేషన్ నూరు శాతం జరుగుతోందని, హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కి శిక్షణలు చాలా ముఖ్యం, కావున ఆ దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రోటోకాల్ ప్రకారం గర్భవతుల ఎనీమియా రీడింగ్స్ కరెక్ట్ గా నమోదు చేయాలన్నారు. […]

ఏపీఐఐసీ కాలనీలోని కామన్‌ స్థలం రెగ్యులైజేషన్ కి కృషి చేస్తాం

ఏపీఐఐసీ కాలనీలోని కామన్‌ స్థలం రెగ్యులైజేషన్ కి కృషి చేస్తాం అని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు తూర్పు నియోజకవర్గ పరిధిలోని 4వ డివిజన్‌ ఏపీఐఐసీ కాలనీ వాసుల కామన్‌ సైట్‌ రెగ్యులైజేషన్‌ సమస్యను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. ఏపీఐఐసీ కాలనీలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, ఏపీఐఐసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పానబాక రచన తో కలిసి ఎంపి కేశినేని శివ‌నాథ్ బుధ‌వారం ప‌ర్య‌టించారు. ఏపీఐఐసీ కాల‌నీలోని […]

నేచుర‌ల్ ఫార్మింగ్ లో ఏపి దేశంలోనే నెంబ‌ర్ వ‌న్ స్థానంలో వుంది

ఏపి స్టేట్ ఆర్గానిక్ ప్రొడ‌క్ట్స్ స‌ర్టిఫికేష‌న్ అథారిటీ కార్పొరేష‌న్ కొత్తగా ఏర్పడిన రాబోయే కాలంలో ఈ కార్పొరేష‌న్ కి ప్రాధాన్య‌త చాలా పెర‌గునుంది. దేశంలోనే మ‌న రాష్ట్రం నేచుర‌ల్ ఫార్మింగ్ లో మొద‌టి స్థానంలో వుంది. ఇత‌ర రాష్ట్రాల‌కు స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇచ్చే స్థాయిలో రాష్ట్రంలో నేచుర‌ల్ ఫార్మింగ్ వుంది. ఈ కార్పొరేష‌న్ ఇచ్చే ఆర్గానిక్ ప్రొడ‌క్ట్స్ స‌ర్టిఫికేట్ మీదే మొత్తం ఆధార‌ప‌డి వుంటుంది. అందుకే కొత్త కార్పొరేష‌న్ ఏర్పాటు చేయ‌టం జ‌రిగిందని విజ‌య‌వాడ ఎంపి కేశినేని […]

శివరాత్రి ఉత్సవాలకు ప్రత్యేక బడ్జెట్ ని కేటాయించాలని అసెంబ్లీలో

శివరాత్రి ఉత్సవాలకు త్రికోటేశ్వర స్వామి ఆలయాన్ని ప్రత్యేక బడ్జెట్ ని కేటాయించాలని అసెంబ్లీలో సీఎంను కోరిన ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు పల్నాడు జిల్లా కోటప్పకొండ లో త్రికోటేశ్వర స్వామి శివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు దేవాదాయ శాఖ ద్వారా ప్రత్యేక నిధులు కేటాయించాలని నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు అసెంబ్లీలో సీఎంను కోరారు.