ఫల, పుష్ప ప్రదర్శన-2024 ను సంద‌ర్శించిన ఎంపి కేశినేని శివనాథ్

ఫల, పుష్ప ప్రదర్శన-2024 ను సంద‌ర్శించిన ఎంపి కేశినేని శివనాథ్ రోజ్‌ సొసైటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ ఆధ్వర్యంలో విజయవాడ నగరపాలక సంస్థ, అర్బన్‌ గ్రీనరీ, ఉద్యానవన శాఖ సహకారంతో పిన్నమనేని పాలీక్లినిక్‌ రోడ్డులోని సిద్ధార్థ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన‌ ఫల, పుష్ప ప్రదర్శన-2024 ను విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ శ‌నివారం సంద‌ర్శించారు . ఎంపి కేశినేని శివ‌నాథ్ కు సంస్థ నిర్వాహ‌కులు స్వాగ‌తం ప‌లికారు. ఈ ఎగ్జిబిష‌న్ కు విచ్చేసిన సంద‌ర్భంగా […]

పేదరిక నిర్మూలనే ఎజెండాగా విజన్‌-2047 ఆవిష్కరణ. ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

దరిక నిర్మూలనే ఎజెండాగా విజన్‌-2047 ఆవిష్కరణ. ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య రాష్ట్రంలోని సహజ వనరులను వినియోగించుకుంటూ, రాష్ట్ర స్థితిగతులు పూర్తిగా మార్చేలా స్వర్ణాంధ్రప్రదేశ్‌-2047 పేరుతో 10 సూత్రాల ప్రణాళికను టీడీపీ కూటమి ప్రభుత్వం సిద్ధం చేసిందని ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య స్పష్టం చేసారు. ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబం, ప్రతి ప్రాంతానికీ ప్రయోజనం కలిగేలా.. సహజ వనరులను అభివృద్ధికి ఉపయోగించుకునేలా ఈ దశ సూత్రాలను రూపొందించారన్నారు. సీఎం చంద్రబాబు […]

శ్రీ విధుశేఖర భారతి మహాస్వామిని దర్శించుకున్న గళ్ళా మాధవి, కన్నా లక్ష్మీ నారాయణ

శ్రీ విధుశేఖర భారతి మహాస్వామిని దర్శించుకున్న గళ్ళా మాధవి, కన్నా లక్ష్మీ నారాయణ. శృంగేరి శారద పీఠాధిపతులు జగద్గురు శ్రీ విధుశేఖర భారతి మహాస్వామి వారు గుంటూరు విచ్చేసిన సందర్భంగా వారిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకున్న గుంటూరు పశ్చిమ నియోజకవర్గం శాసన సభ్యురాలు శ్రీమతి గళ్ళా మాధవి, సత్తెనపల్లి శాసనసభ్యులు కన్నా లక్ష్మీ నారాయణ మరియు ప్రత్తిపాడు శాసనసభ్యులు బూర్ల రామాంజినేయులు.

రాష్ట్రంలో కళలు, సంస్కృతి, సంప్రదాయాలకు పూర్వ వైభవం తీసుకువస్తాం

రాష్ట్రంలో కళలు, సంస్కృతి, సంప్రదాయాలకు పూర్వ వైభవం తీసుకువస్తాం. తేజస్వి పొడపాటి, చైర్ పర్సన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి తెలుగు వారి సంస్కృతి సాంప్రదాయాలను రాబోయే తరాలకు అందించడంలో తన వంతు కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి చైర్ పర్సన్ తేజస్వి పొడపాటి అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి చైర్ పర్సన్ గా తేజస్వి పొడపాటి హరిత బెర్మ్ పార్క్ లో జరిగిన […]

సిఎం చంద్రబాబును కలిసిన ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు

నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును నరసరావుపేట ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు కోరారు.అసెంబ్లీలోని ముఖ్యమంత్రి ఛాంబర్లో మర్యాదపూర్వకంగా కలిశారు.నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి,అధికారంలోకి వచ్చిన వెంటనే నిర్వహించిన క్లీన్ నరసరావుపేట కార్యక్రమం గురించి ముఖ్యమంత్రికి వివరించారు.తాగు నీరు,డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని ముఖ్యమంత్రిని వివరించారు

ఫైనాన్షియల్ కమిటీలకు సభ్యులను ఎన్నుకునే ఎన్నికల ప్రక్రియ

ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఫైనాన్షియల్ కమిటీలకు సభ్యులను ఎన్నుకునే ఎన్నికల ప్రక్రియ నేటి ఉదయం 9.00 గంటలకు శాసనసభ కమిటీ హాల్లో ప్రారంభమైంది…. #ఈ ఎన్నికల్లో మధ్యాహ్నం 12.30 గంటల వరకు మొత్తం 163 మంది శాసనసభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో శాసనసభ స్పీకర్ శ్రీ చింతకాయల అయ్యన్నపాత్రుడు, రాష్ట్ర మంత్రి శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి తదితరులు ఉన్నారు

ఈనెల 26వ కలెక్టర్ కార్యాలయాల వద్ద జరిగే ధర్నా

ఈనెల 26వ తేదీన దేశవ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయాల వద్ద జరిగే ధర్నాలని ర్యాలీలని జయప్రదం చేయాలని పల్నాడు జిల్లా నర్సరావుపేటలో కార్మికులతో మాట్లాడుతున్న ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాసా రాంబాబు మరియు ఏఐటియుసి అధ్యక్ష కార్యదర్శులు ఉప్పలపాటి రంగయ్య వెంకట్ తదితరులు

ప్రతి పోలీస్ స్టేషన్ లో ఒక మహిళ కానిస్టేబుల్ కు డ్రోన్ ఆపరేటింగ్ పై శిక్షణ

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా ఎన్.టి.ఆర్ జిల్లా లోని ప్రతి పోలీస్ స్టేషన్ లో ఒక మహిళ కానిస్టేబుల్ కు , సచివాలయ మహిళా పోలీస్ వారికి డ్రోన్ ఆపరేటింగ్ పై శిక్షణ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్., డ్రోన్ ఆపరేటింగ్ పై శిక్షణా కార్యక్రమం ను కమాండ్ కంట్రోల్ నందు ప్రారంభించడం జరిగింది. మహిళ కానిస్టేబుల్స్ 38 మందికి , సచివాలయ మహిళా పోలీస్ 38 మందికి […]