అక్రమ కేసులకు భయపడేది లేదు చట్టపరంగా పోరాడతాం

అక్రమ కేసులకు భయపడేది లేదు చట్టపరంగా పోరాడతాం – మాజీ MLA గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి. ఈరోజు స్థానిక గుంటూరు రోడ్డు లోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ శాసనసభ్యులు శ్రీ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ…. తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీస్ ఆదేశాల మేరకు నాపై అక్రమ కేసులు బనాయించారు. ఎటువంటి సాక్షాలు లేకుండా అవాస్తవ ఆరోపణలతో ఒక మతిస్థిమితం లేని బ్లాక్ మైలర్ వ్యక్తి పెట్టిన ఆరోపణల మేరకు […]

మహిళ సహకార ఆర్ధిక సంస్థ ఛైర్ పర్సన్ గా పదవీ బాధ్యతలు

ఆంధ్ర ప్రదేశ్ మహిళ సహకార ఆర్ధిక సంస్థ ఛైర్ పర్సన్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన కావలి గ్రీష్మ. మహిళలు , పిల్లలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని ఆంధ్ర ప్రదేశ్ మహిళ సహకార ఆర్ధిక సంస్థ ఛైర్ పర్సన్ కావలి గ్రీష్మ పేర్కొన్నారు. జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయం ఎదురుగా ఉన్న మహిళా ప్రాంగణంలో ఆంధ్ర ప్రదేశ్ మహిళ సహకార ఆర్ధిక సంస్థ ఛైర్ పర్సన్ గా కావలి గ్రీష్మ పదవీ బాధ్యతలు స్వీకరించారు. మాజీ […]

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు పీహెచ్ శీల నిర్వహణ

జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో జిల్లా కలెక్టర్, డి ఎం అండ్ హెచ్ ఓ, పిహెచ్సి వైద్యాధికారులతో క్లస్టర్ల వారి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి పిహెచ్సి ని మ్యాప్ చేసి వాటిల్లో అందించాల్సిన వైద్య సదుపాయాలన్నీ రోగులకు అందేలా చూడాలన్నారు. ఇమ్యునైజేషన్ నూరు శాతం జరుగుతోందని, హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కి శిక్షణలు చాలా ముఖ్యం, కావున ఆ దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రోటోకాల్ ప్రకారం గర్భవతుల ఎనీమియా రీడింగ్స్ కరెక్ట్ గా నమోదు చేయాలన్నారు. […]

ఏపీఐఐసీ కాలనీలోని కామన్‌ స్థలం రెగ్యులైజేషన్ కి కృషి చేస్తాం

ఏపీఐఐసీ కాలనీలోని కామన్‌ స్థలం రెగ్యులైజేషన్ కి కృషి చేస్తాం అని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు తూర్పు నియోజకవర్గ పరిధిలోని 4వ డివిజన్‌ ఏపీఐఐసీ కాలనీ వాసుల కామన్‌ సైట్‌ రెగ్యులైజేషన్‌ సమస్యను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. ఏపీఐఐసీ కాలనీలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, ఏపీఐఐసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పానబాక రచన తో కలిసి ఎంపి కేశినేని శివ‌నాథ్ బుధ‌వారం ప‌ర్య‌టించారు. ఏపీఐఐసీ కాల‌నీలోని […]

నేచుర‌ల్ ఫార్మింగ్ లో ఏపి దేశంలోనే నెంబ‌ర్ వ‌న్ స్థానంలో వుంది

ఏపి స్టేట్ ఆర్గానిక్ ప్రొడ‌క్ట్స్ స‌ర్టిఫికేష‌న్ అథారిటీ కార్పొరేష‌న్ కొత్తగా ఏర్పడిన రాబోయే కాలంలో ఈ కార్పొరేష‌న్ కి ప్రాధాన్య‌త చాలా పెర‌గునుంది. దేశంలోనే మ‌న రాష్ట్రం నేచుర‌ల్ ఫార్మింగ్ లో మొద‌టి స్థానంలో వుంది. ఇత‌ర రాష్ట్రాల‌కు స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇచ్చే స్థాయిలో రాష్ట్రంలో నేచుర‌ల్ ఫార్మింగ్ వుంది. ఈ కార్పొరేష‌న్ ఇచ్చే ఆర్గానిక్ ప్రొడ‌క్ట్స్ స‌ర్టిఫికేట్ మీదే మొత్తం ఆధార‌ప‌డి వుంటుంది. అందుకే కొత్త కార్పొరేష‌న్ ఏర్పాటు చేయ‌టం జ‌రిగిందని విజ‌య‌వాడ ఎంపి కేశినేని […]

శివరాత్రి ఉత్సవాలకు ప్రత్యేక బడ్జెట్ ని కేటాయించాలని అసెంబ్లీలో

శివరాత్రి ఉత్సవాలకు త్రికోటేశ్వర స్వామి ఆలయాన్ని ప్రత్యేక బడ్జెట్ ని కేటాయించాలని అసెంబ్లీలో సీఎంను కోరిన ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు పల్నాడు జిల్లా కోటప్పకొండ లో త్రికోటేశ్వర స్వామి శివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు దేవాదాయ శాఖ ద్వారా ప్రత్యేక నిధులు కేటాయించాలని నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు అసెంబ్లీలో సీఎంను కోరారు.

ఫిబ్రవరి నాటికి 46 వేల ఇళ్లకు కుళాయి కనెక్షన్లు

జల్ జీవన్ మిషన్ ద్వారా జిల్లాలో మంజూరైన 94,512 కుళాయి కనెక్షన్లు గానూ ఫిబ్రవరి 2025 నాటికి 46,316 ఇళ్లకు కుళాయి కనెక్షన్లు అందించాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు అధికారులను ఆదేశించారు. బుధవారం మధ్యాహ్నం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా నీరు మరియు పారిశుద్ధ్య మిషన్ (జల్ జీవన్ మిషన్) సమావేశాన్ని కలెక్టర్ పి.అరుణ్ బాబు నిర్వహించారు. రానున్న ఎండాకాలంలో వర్షాభావ పరిస్థితులను ఎదుర్కునేందుకు రూ.3.87 కోట్ల ప్రణాళికను ఆమోదించారు. ఈ మొత్తాన్ని బోరు […]

ప్రపంచ యవనికపై అన్ని రంగాలలో మన జిల్లా బిడ్డలు ప్రకాశించాలన్న

చైల్డ్ రైట్స్ కన్వెన్షన్ సెలబ్రేషన్స్/బంగారు బాల్యం బాలోత్సవాలు ముగింపు వేడుకలను పురస్కరించుకుని ఒంగోలులోని ఓల్డ్ గుంటూరు రోడ్డులో గల రవి ప్రియా మాల్ వద్ద నుండి పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాల వరకు విద్యార్థులతో నిర్వహించిన ర్యాలీ ని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా, జిల్లా ఎస్.పి శ్రీ ఏ ఆర్ దామోదర్ జెండా ఊపి ప్రారంభించి, ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీలో వివిధ శాఖల జిల్లా అధికారులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, విద్యార్ధులు […]

వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల ను చూడాల్సిన బాధ్యత పిల్లలదే

ప్రజా సమస్యల పరిష్కార వేదిక నందు ఇచ్చిన ఫిర్యాదు కు సంబంధించి స్వయంగా వెళ్లి విచారణ చేపట్టిన పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు. 18వ తేదీ సోమవారం రోజు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నందు ఎడ్లపాడు గ్రామానికి చెందిన ఎడ్లూరి వెంకట్రావు అను వ్యక్తి పల్నాడు జిల్లా ఎస్పీకి తన ఒక్కగానొక్క కుమారుడు అయిన నాగరాజు ఇంట్లో నుండి వెళ్లిపొమ్మని గొడవ పడుతూ తన ఆస్తి కాజేయాలని ప్రయత్నిస్తున్నట్లు ఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగింది. […]