ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి

ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారుల సమీక్షా సమావేశంలో కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి రాష్ట్రస్థాయిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ర్యాంకింగ్ లో కడప జిల్లాకు రెండో స్థానం గ్రామ స్థాయిలో వైద్యారోగ్య శాఖలో వైద్యాధికారులు,అనుబంధ శాఖల సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ.. ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సూచించారు. బుధవారం కలెక్టరేట్లోని గ్రీవెన్స్ హాలులో… ఆరోగ్యశ్రీ, అనుబంధ ఆస్పత్రుల ప్రభుత్వ, వైద్యులు ,పట్టణ, […]

రాష్ట్ర మాల సంక్షేమ సహకార ఆర్ధిక సంఘం చైర్మన్ గా P. విజయకుమార్

రాష్ట్ర మాల సంక్షేమ సహకార ఆర్ధిక సంఘం చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన పెద్దపూడి విజయకుమార్ కు అభినందనలు తెలిపిన మంత్రి కందుల దుర్గేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల సంక్షేమ సహకార ఆర్ధిక సంఘం చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన పెద్దపూడి విజయకుమార్ కు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత జాతికి న్యాయం చేయాలని, దళిత సంక్షేమం కోసం పాటుపడాలని విజయ్ […]

ఆటో డ్రైవర్ పోగొట్టుకున్న 47,000/- బాధితుడికి అప్పగించిన పోలీసులు

గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఐపిఎస్ ఆదేశాల మేరకు పోగొట్టుకున్న 47,000/- నగదును వెతికి – కనిపెట్టి, రెండు రోజుల్లో మంగళగిరి రూరల్ పోలీసులు బాధితునికి అప్పగించారు. ఈనెల 18న మంగళగిరి హైవేపై హల్చల్ చేసి ట్రాఫిక్ జామ్ చేసిన అఘోరాని చూడటానికి ఆటో డ్రైవర్ కిందకి దిగారు. ఆ సమయంలో తన ప్యాంటు జేబులో పెట్టుకున్న రూ.47,000/- నగదును బాడుగ ఆటో డ్రైవర్ పోగొట్టుకున్నాడు. తాను పోగొట్టుకున్న నగదు తన ఓనర్ ఫర్నిచర్ కొనుగోలు […]

చంద్రబాబు ప్రభుత్వంలో చీఫ్‌ విప్‌ పదవి అదృష్టమని జేకేసీ కళాశాలలో నూతన ఆడిటోరియం ప్రారంభ సభలో పేర్కొన్న జీవి ఆంజనేయులు

కూటమి ప్రభుత్వంలో అసెంబ్లీలో చీఫ్ విప్‌గా పనిచేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని వినుకొండ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. బుధవారం గుంటూరు జేకేసీ కళాశాలలో నూతనంగా నిర్మించిన ఆడిటోరియాన్ని డీజీపీ ద్వారకా తిరుమలరావు, చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ప్రారంభించారు. కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో జాగర్లమూడి లక్ష్మయ్య చౌదరి పేరుతో ఆడిటోరియాన్ని నిర్మించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో జీవీ మాట్లాడుతూ ఎంతోమంది నాయకులు , ఉన్నతాధికారులు, వివిధ హోదాల్లో […]

ఇళ్ళ మధ్య ఉన్న ఖాళీ స్థలాల నిర్వహణలో స్థల యజమానుల నిర్లక్ష్యం ఫై అసెంబ్లీ దృష్టికి తీసుకొచ్చిన ఎమ్మెల్యే గళ్లా మాధవి

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలో ఇళ్ళ మధ్య ఉన్న ఖాళీ స్థలాల వలన జరిగే ఇబ్బందులను శాసన సభా సాక్షిగా మున్సిపల్ శాఖ మంత్రి దృష్టికి తీసుకొని వచ్చారు. బుధవారం అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ఈ ఖాళిస్థలాల విషయాన్నీ ప్రస్తావించారు. పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి డివిజన్ లో సుమారు 10 నుండి 15 ఖాళీ స్థలాలు ఉంటాయని, ప్రధానంగా 21, 25, 28, 29, 36, 39, 43 డివిజన్ లలో అధికంగా ఉంటున్నాయని, వీటి […]

జనంలోకి మనం.

త్వరలో ప్రజలతో ముఖాముఖి రాష్ట్రంలో అభివృద్ధి జరిగితే ఆదాయం పెరుగుతుంది. ఆ ఆదాయం నుంచి ప్రజలకు సంక్షేమం అందిస్తాం. దీనికి సమయం కావాలి. ఇది అసాధ్యం కాదు. అలా అని రాత్రికి రాత్రే అన్నీ అయిపోవు. అభివృద్ధి, సంక్షేమంలో సవాళ్లు, సమస్యలను అధిగమించి ముందుకు వెళ్తాం. – చంద్రబాబు

ఎన్టీఆర్ స్టేడియం అభివృద్ధికి కృషి చేస్తాము – ఎమ్మెల్యే గళ్ళ మాధవి

గుంటూరు పశ్చిమ నియోజకవర్గములో ఉన్న ఎన్టీఆర్ స్టేడియం అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళ మాధవి హామీనిచ్చారు. మంగళవారం గుంటూరు బృందావన్ గార్డెన్స్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాసులతో కలిసి ఎమ్మెల్యే సందర్శించారు. వాకర్స్,క్రీడాకారులను అడిగి స్టేడియంలో ఉన్న వసతులు,సమస్యల గురించి ఎమ్మెల్యే గళ్ళ మాధవి ఆరా తీశారు. అనంతరం స్టేడియంలోనే వాకర్స్ అసోసియేషన్ సభ్యులతో కలిసి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధాన ఎజెండాలుగా స్టేడియం సమస్యలు మరియు […]

రెవిన్యూ అధికారులను అడ్డుకున్న అక్రమ మైనింగ్ దారులు

పల్నాడు జిల్లా,పెదకూరపాడు నియోజకవర్గం,బెల్లంకొండ మండలం పాపాయి పాలెం గ్రామంలో యరగాని నాగమ్మ చెందిన సర్వేనెంబర్ 334/1బి2 లో  3.00 ఎకరాల భూమి పూర్వీకుల నుండి సంక్రమించినది.యరగాని నాగమ్మ పేరు మీద పాస్ పుస్తకాలు,1బి అడంగల్, సర్వే సర్టిఫికెట్, భూమిశిస్తూ కొన్ని ఏండ్ల నుండి కడుతున్నట్లు రసీదులు ఉన్నాయి. యరగాని నాగమ్మ తమ్ముడు యడవల్లి శ్రీనివాసరావు ఈ భూమిని మైనింగ్ లీజు కోసం అప్లై చేసుకోవడం జరిగింది.ఈ భూమికి ప్రక్కన సర్వేనెంబర్ 338/7-1 ప్రభుత్వ భూమిని గుదే లక్ష్మణ్ […]