కార్పొరేటర్లతో సామినేని ఉదయభాను మర్యాదపూర్వకంగా

ఇటీవల జనసేన పార్టీలో చేరిన కార్పొరేటర్లతో జనసేన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను మర్యాదపూర్వకంగా విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ని కలిశారు.ఈ కార్యక్రమంలో గుడివాడ శాసన సభ్యులు వెనిగండ్ల రాము, మాజీ శాసన సభ్యులు జలీల్ ఖాన్, మాజీ ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ నాగుల్ మీరా, తెలుగుదేశం నాయకులు బొప్పన భవకుమార్, మైనారిటీ నాయకులు ఎంయస్ బైగ్, కార్పొరేటర్లు మహదేవ్ అప్పాజీ, అత్తులూరి వెంకటేశ్వరరావు,ఉమ్మడి బహదూర్, మరుపిల్ల రాజేష్ గారు తదితరులు పాల్గొన్నారు

విజయవాడ వంశీ హార్ట్ కేర్ హాస్పిటల్ నందు పలువురిని పరామర్శించిన

జగ్గయ్యపేట నియోజకవర్గానికి చెందిన పలువురు గుండె సంబంధిత వ్యాధితో విజయవాడలోని వంశీ హార్ట్ కేర్ నందు చికిత్స పొందుతున్నారన్న విషయాన్ని  తెలుసుకొని మంగళవారం నాడు హాస్పిటల్ కు వెళ్ళి జగ్గయ్యపేట పట్టణంకు చెందిన డాక్యుమెంట్ రైటర్ మాడపాటి కిశోర్ గారి తల్లి గారిని, చిల్లకల్లు గ్రామానికి చెందిన భూక్యా గోపి గారి తండ్రి శ్రీను గారిని మరియు మంగోల్లు గ్రామానికి చెందిన లైఫ్ లైన్ ల్యాబ్ నిర్వాహకులు సత్యనారాయణ గారి తల్లి వెంకాయమ్మ గారిని కలిసి మాట్లాడి […]

గత పాలకులు రక్షిత తాగునీరు సరఫరాపై కనీస శ్రద్ధ చూపలేదు

గ్రామానికి రూ.4 లక్షలు ఖర్చు చేయలేకపోయింది ఐదేళ్లలో ఒక్కసారి కూడా ఫిల్టర్ బెడ్లు మార్చలేకపోయింది ప్రతి ఇంటికీ రక్షిత తాగు నీరు సరఫరా కూటమి ప్రభుత్వ లక్ష్యం ఉప ముఖ్యమంత్రి,, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్.డబ్ల్యూ.ఎస్. శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు   ప్రజారోగ్య పరిరక్షణ, కనీస మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్.డబ్ల్యూ.ఎస్. శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం […]

నిర్మాణ‌మే కాదు… నిర్వ‌హ‌ణా ఆద‌ర్శంగా ఉండాలి

– డిసెంబ‌ర్ 10 వ‌ర‌కు హ‌మారా శౌచాల‌య్‌-హ‌మారా స‌మ్మాన్ ప్ర‌చార కార్య‌క్ర‌మం. – ప్ర‌త్యేక స‌ర్వే ఆధారంగా భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక రూప‌క‌ల్ప‌న‌. – అన్ని గ్రామాల‌నూ ఓడీఎఫ్ ప్ల‌స్ ఆద‌ర్శ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు కృషి. – స్వ‌చ్ఛాంధ్ర కార్పొరేష‌న్ ఛైర్మ‌న్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్. బాపూజీ క‌ల‌లుగ‌న్న ప‌రిశుభ్ర భార‌తావ‌ని ల‌క్ష్యంగా కేంద్ర ప్ర‌భుత్వం స్వ‌చ్ఛ భార‌త్ మిష‌న్‌ను ప్రారంభించింద‌ని.. ఈ కార్య‌క్ర‌మంతో ప‌దేళ్ల కాలంలో స్వ‌చ్ఛ‌త‌, ప‌రిశుభ్ర‌త‌లో విప్ల‌వాత్మ‌క మార్పులు వ‌చ్చాయ‌ని.. మ‌రుగుదొడ్లు, క‌మ్యూనిటీ శానిట‌రీ […]

ఉమ్మడి కృష్ణా – గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎంఎల్సి ఎన్నికల ఓటర్ల

ఉమ్మడి కృష్ణా – గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్స్  ఎం ఎల్ సి ఎన్నికల ఓటర్ల నమోదుపై రాజకీయ పార్టీ ప్రతినిధులతో  సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ

అభివృధ్ధి, సంక్షేమ కార్యక్రమాలపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్

(అభివృధ్ధి, సంక్షేమ కార్యక్రమాలపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీ). ప్రజలు సమస్యల పరిష్కారం కోసం జిల్లా కేంద్రాలకు రాకుండా మండల కేంద్రాలు, డివిజన్ కేంద్రాలలో, మున్సిపాల్టీ స్థాయిలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా పిర్యాదుల పరిష్కార వేదికలోనే ప్రాధమికంగా ఆర్జీలు అందించేలా ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి జిల్లా […]

మెగా డీఎస్సీ ఉచిత శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించిన ….

(మెగా డీఎస్సీ ఉచిత శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మాత్యులు ఎస్.  సవిత). గుంటూరులోని (రాజా గారి తోట) బిసి స్టడీ సర్కిల్ లో  మెగా డీఎస్సీ ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం కలక్టరేట్ లో ఎస్. ఆర్. శంకరం హాల్ లో మెగా డీఎస్సీ ఉచిత శిక్షణ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమం, ఆర్థికంగా బలహీన వర్గాల సంక్షేమం, చేనేత మరియు జౌళి శాఖ […]

వైసీపీపై కూటమి ఎమ్మెల్యేలు ఫైర్..

అమరావతి: నీటిపారుదల ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆసక్తికర చర్చ జరిగింది. గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన పోలవరం విధ్వంసం సహా నీటిపారుదల ప్రాజెక్టుల నిర్వీర్యంపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ సర్కార్ నీటిపారుదల ప్రాజెక్టులపై పూర్తిగా నిర్లక్ష్యం ప్రదర్శించిందని రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు మండిపడ్డారు. అనంతపురం, చిత్తూరుతోపాటు రాయలసీమ జిల్లాలకు ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీరని ద్రోహం చేశారని ఆయన ధ్వజమెత్తారు.

ఏపీ అసెంబ్లీకి వైఎస్ సునీతా రెడ్డి

అమరావతి, నవంబర్ 19: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ వైఎస్ సునీత రెడ్డి (YS Sunitha) మంగళవారం ఏపీ అసెంబ్లీకి (AP Assembly) వెళ్లారు. హోంమంత్రి వంగలపూడి అనితతో (Home Minister Vangalapudi Anitha) సునీత భేటీ అయ్యారు. వైఎస్ వివేకా హత్య కేసుపై (YS viveka Case) చర్చించారు. అలాగే సీఎంవో అధికారులతోనూ ఆమె భేటీ అయ్యారు. అసెంబ్లీలోని సీఎం కార్యాలయానికి వచ్చిన సునీత.. సీఎంవో అధికాకారుతో సమావేశమై.. తన తండ్రి హత్య కేసులో […]

ఎంపీ అవినాష్‌కు సుప్రీం నోటీసులు

న్యూఢిల్లీ, నవంబర్ 19: మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో (YS Viveka Case) వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి (YSRCP MP Avinash Reddy) సుప్రీం కోర్టు (Supreme Court) నోటీసులు జారీ చేసింది. వివేకా హత్యకేసులో అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై మంగళవారం సుప్రీంలో విచారణ ప్రారంభించారు. వైఎస్‌ అవినాష్‌ రెడ్డి బెయిల్‌ రద్దు చేయాలని వివేకా కుమార్తె సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం […]