నేలటూరు ఫిషింగ్ జెట్టీ నిర్మాణ పనులు త్వరలోనే పూర్తి చేయిస్తాం

మరో జెట్టీ నిర్మాణం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు ముత్తుకూరు పంచాయతీని దత్తత తీసుకున్న అదానీ కృష్ణపట్నం పోర్టు కంపెనీకి ధన్యవాదములు రూ.1.30 కోట్ల సీఎస్ఆర్ నిధులతో ఆరోగ్య కేంద్రాలకు పరికరాలు అందిస్తున్న SEIL కంపెనీకి అభినందనలు అన్ని కంపెనీలు తమ సీఎస్ఆర్ నిధుల్లో 80 శాతం సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల కోసమే ఖర్చుపెట్టాలి ముత్తుకూరు మండలం నేలటూరు పంచాయతీ పరిధిలో నిర్మాణంలో ఉన్న ఫిషింగ్ జెట్టీని అదానీ కృష్ణపట్నం పోర్టు ప్రతినిధులతో కలిసి పరిశీలించిన సర్వేపల్లి శాసనసభ్యులు […]

ఎన్టీఆర్ జిల్లా, మైలవరం, 02.04.2025.

మైలవరం పట్టణంలో శ్రీ లక్ష్మీసాయి మోటార్స్ వారి నూతన కార్యాలయాన్ని స్థానిక శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాదు గారు బుధవారం సందర్శించారు. యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణప్రసాదు గారిని యాజమాన్యం ఘనంగా సత్కరించారు. ఎన్డీఏ కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు

దేవభక్తుని చక్రవర్తి గారిని మర్యాద పూర్వకంగా కలిసిన నక్కా శ్రీను గారు

YSR కాంగ్రెస్ పార్టీ స్టేట్ BC CELL జాయింట్ సెక్రటరీ గా బాధ్యతలు స్వీకరించిన మాజీ సగర కార్పొరేషన్ డైరెక్టర్, కొలవెన్ను గ్రామస్థులు శ్రీ నక్కా శ్రీను గారు ఈరోజు కానూరు YSR కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు మన నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ దేవభక్తుని చక్రవర్తి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ▫️దేవభక్తుని చక్రవర్తి గారు మరియి మన నియోజకవర్గ ఇంటిలెక్చ్యువల్ విభాగం అధ్యక్షులు శ్రీ పిడికిటి రామకోటేశ్వరావు గారు నక్కా శ్రీను గారిని శాలువా తో […]

దేవభక్తుని చక్రవర్తి గారిని మర్యాద పూర్వకంగా కలిసిన నక్కా శ్రీను గారు.

YSR కాంగ్రెస్ పార్టీ స్టేట్  జాయింట్ సెక్రటరీ గా బాధ్యతలు స్వీకరించిన మాజీ సగర కార్పొరేషన్ డైరెక్టర్, కొలవెన్ను గ్రామస్థులు శ్రీ నక్కా శ్రీను గారు ఈరోజు కానూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు మన నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ దేవభక్తుని చక్రవర్తి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.▫️దేవభక్తుని చక్రవర్తి గారు మరియి మన నియోజకవర్గ ఇంటిలెక్చ్యువల్ విభాగం అధ్యక్షులు శ్రీ పిడికిటి రామకోటేశ్వరావు గారు నక్కా శ్రీను గారిని శాలువా తో సత్కరించారు అభినందనలు తెలియజేసారు.

రఘవాపురం, రంగాపురం గ్రామాల్లో పించన్ పంపిణీలో పాల్గొన్న – ముప్పిడి నాగేశ్వరరెడ్డి–

ఎన్టీఆర్ జిల్లా: రాష్ట్ర ప్రభుత్వ కూటమి అమలు చేస్తున్న పింఛన్ పంపిణీ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు ముప్పిడి నాగేశ్వరరెడ్డి గారు రఘవాపురం, రంగాపురం గ్రామాల్లో పాల్గొన్నారు. గ్రామ పెద్దలకు స్వయంగా పింఛన్ అందజేసి, ప్రభుత్వ సంక్షేమ విధానాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరెడ్డి గారు మాట్లాడుతూ, “ఈ పథకం వల్ల అనేక వర్గాల ప్రజలకు ఆర్థిక భరోసా లభిస్తోంది. ముఖ్యంగా వృద్ధులు, వికలాంగులు, నిరుపేదలు ప్రభుత్వ సహాయంతో మరింత ఆత్మస్థైర్యంగా జీవించగలుగుతున్నారు” అని అన్నారు. […]

యూఏఈ జైలు నుండి 500 మంది భారతీయ ఖైదీల విడుదల

హైదరాబాద్:మార్చి 28 రంజాన్ సందర్భంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జావేద్ ఆల్ నాహ్యాన్ అక్కడి జైల్లోని ఖైదీలకు క్షమాభిక్ష మంజూరు చేశారు. 1,295 మంది ఖైదీలను విడుదల చేయడంతో పాటు 1,518 మందికి క్షమాభిక్ష ప్రసా దించాలని నిర్ణయించు కున్నారు విడుదలైన వారిలో 500 మందికి పైగా భారతీయులు ఉన్నారు.ఈద్ కోసం దేశం.. ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ పవిత్ర రంజాన్ మాసంలో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ […]

ఈ మధ్యకాలంలో Teddy Bear వేషం వేసుకొని కొందరు సూర్యలంక బీచ్ రోడ్ మరియు బాపట్లలోని ప్రధాన రహదారు లలో తిరుగుతూ పబ్లిక్ నీ

ఈ మధ్యకాలంలో Teddy Bear వేషం వేసుకొని కొందరు సూర్యలంక బీచ్ రోడ్ మరియు బాపట్లలోని ప్రధాన రహదారు లలో తిరుగుతూ పబ్లిక్ నీ ఇబ్బందికి గురి చేస్తున్నారని, స్టూడెంట్స్ ఇబ్బంది గురి చేస్తున్నారని చెప్పేసి కంప్లైంట్లు రావడం జరిగింది … అందులో భాగంగా ఈ రోజు కూడా టెడ్డీబేర్ వేషంతో బీచ్ రోడ్ లో పబ్లిక్ కి  చేస్తున్నారు అని మా దృష్టికి వచ్చింది… అందులో భాగంగా ఈ రోజు బాపట్ల టౌన్  ఎంక్వయిరీ చేసి […]

సమగ్రాభివృద్ధి సాధ్యాసాద్యాలపై సమలోచనలు..!

రెండు దశాబ్ధాలుగా మాచర్ల నియోజకవర్గం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడం, మాచర్ల నియోజకవర్గానికి శాసన సభ్యులుగా జూలకంటి బ్రహ్మానందరెడ్డి గెలుపొందడంతో నియోజకవర్గానికి మహర్ధశ పట్టనున్నది. రానున్న రోజుల్లో నియోజకవర్గం సర్వతోముఖాభివృద్ధి వైపు పయనించడానికి వడివడి అడుగులు పడుతున్నాయి. ముఖ్యంగా నియోజకవర్గ కేంద్రమైన మాచర్ల పట్టణం నలుదిశలా అభివృద్ధి వికేంద్రీకరణ జరిగేలా ప్రాథమికంగా అవసరమైన మౌళిక వసతులు, సదుపాయాలు, సౌకర్యాలు, ప్రభుత్వరంగ సేవలు, వినోదం, ఆహ్లాదం, క్రీడలు వంటి వాటి వాటిపై స్ధానిక […]

పిడుగురాళ్ల ఏపీయూడబ్ల్యూజే కమిటీ సమావేశం

పిడుగురాళ్ల ఏపీయూడబ్ల్యూజే కమిటీ సమావేశం శుక్రవారం ఉదయం బంగ్లాలో జరిగింది. ఈ సందర్భంగా వర్కింగ్ జర్నలిస్టులు సమిష్టిగా కలిసి నూతన కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు రెండు గ్రూపులుగా ఉన్న ఏపీయూడబ్ల్యూజే ఈరోజు నుంచి ఒకే కమిటీగా ఏర్పాటై నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. పల్నాడు జిల్లా కమిటీ సభ్యులు గుదె నరసింహారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో కమిటీ నూతన అధ్యక్షులుగా గుత్తా పేరయ్య (ఆంధ్రజ్యోతి ), కార్యదర్శి షేక్ రంజాన్ వలి, […]

ఎర్ర సముద్రంలో మునిగిపోయిన 2300 టన్నుల జలాంతర్గామి, ఆరుగురు దుర్మరణం!

ఈజిప్టులో భారీ ప్రమాదం సంభవించింది. హుర్ఘడ నగరానికి సమీపంలోని ఎర్ర సముద్రంలో పర్యాటక జలాంతర్గామి మునిగిపోచింది.ఈ ఘటనలో ఆరుగురు మరణించినట్లు తెలుస్తోంది. 14 మంది గాయపడ్డారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.ప్రమాదం జరిగిన సమయంలో జలాంతర్గామిలో దాదాపు 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం ఈ ప్రమాదంపై అధికారులు దర్యాప్తునకు ఆదేశించింది.