మే డే ను కార్మిక వాడల లో అరుణ ప్రతాకాలు ఆవిష్కరించి ఘనంగా నిర్వహించండి.

నరసరావుపేట: పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఏడు నియోజకవర్గాలలో
“మేడే” నాడు కార్మిక వాడలలో పరిశ్రమల కేంద్రాలలో ఏఐటీయూసీ అరుణ పతాకాలు ఆవిష్కరించి “మే డే” ను ఘనంగా నిర్వహించాలని సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ అన్నారు. మంగళవారం నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట సిపిఐ కార్యాలయంలో జరిగిన సిపిఐ జిల్లా కమిటీ సమావేశానికి జిల్లా సహాయ కార్యదర్శి కాసా రాంబాబు అధ్యక్షత వహించగా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ కార్మికుల శ్రమ శ్వేద బిందువుల నుండి సృష్టించబడు తున్న సంపద కార్మికులకి చెందాలని ఎనిమిది గంటల పని దినాల కోసం పోరాడి అసువులు బాసిన కార్మికుల కు ఘనంగా నివాళులర్పిస్తూ యా వత్తు కార్మిక వర్గానికి 8 గంటల పని దినాలు సాధించిన