#ఆంధ్రప్రదేశ్ #తాజా వార్తలు

స్విమ్మింగ్ ఫూల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి.

గుంటూరు శ్యామల నగర్ లోని రవీంద్ర నగర్ లోని ఈత కొలను (స్విమ్మింగ్ పూల్)ను ఎమ్మెల్యే గళ్ళా మాధవి, ఇంచార్జి మేయర్ సజిల గురువారం ప్రారంభించారు. గతంలో మరమ్మత్తులకు గురయ్యిన ఈ స్విమ్మింగ్ పూల్ ను సుమారు రూ 25 లక్షలతో అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని వచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *