స్విమ్మింగ్ ఫూల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి.

గుంటూరు శ్యామల నగర్ లోని రవీంద్ర నగర్ లోని ఈత కొలను (స్విమ్మింగ్ పూల్)ను ఎమ్మెల్యే గళ్ళా మాధవి, ఇంచార్జి మేయర్ సజిల గురువారం ప్రారంభించారు. గతంలో మరమ్మత్తులకు గురయ్యిన ఈ స్విమ్మింగ్ పూల్ ను సుమారు రూ 25 లక్షలతో అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని వచ్చారు.