#ఆంధ్రప్రదేశ్ #తాజా వార్తలు

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంచినీటి చలివేంద్రం ప్రారంభించడం జరిగింది

మంచినీటి చలివేంద్రం ప్రారంభం సందర్భముగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేసి
మంచినీళ్లు చలివేంద్రాన్ని ప్రారంభించారు .
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ..
రైల్వే స్టేషన సూపర్డెంట్
వెంకట్ రెడ్డి గారు
ప్రముఖ వైద్యులు
R k హాస్పిటల్
డాక్టర్ రామకృష్ణ గారు
అలాగే ట్రస్ట్ చైర్మన్
ఆరెపల్లి ఏడుకొండలు గారు మరియు కొంతమంది పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ..
కార్యక్రమమూలో ఆటో డ్రైవర్ యూనియన్ అసోసియేషన్ కూడా పాల్గొనడం జరిగింది..